భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాలి సీఎం రేవంత్ రెడ్డి సూచ‌న‌

హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వ‌ర్షాల నేప‌థ్యంలో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. పురాత‌న ఇళ్ల‌లో ఉన్న వారిని…

Continue Reading →

లంచం తీసుకుంటూ దొరికితే.. నో బెయిల్.. ఓన్లీ జైల్

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన అవినీతి అధికారులకు ఏసీబీ చుక్కలు చూపిస్తున్నది. అవినీతి నిరోధక చట్టం కింద 2 నెలల నుంచి 3…

Continue Reading →

ఉస్మానియా యూనివర్సిటీకి ఎంతో చరిత్ర ఉంది: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రత్యామ్నాయ పదమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివర్ణించారు. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీకి ఎంతో చరిత్ర ఉందన్నారు. దేశ రాజకీయాలను శాసించిన ఎంతో మంది…

Continue Reading →

హ్యామ్ రోడ్ల కోసం కొత్తగా భూ సేకరణ అవసరం లేదు: మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

ఉమ్మడి జిల్లాల వారీగా తుది హ్యామ్ ప్రపోజల్స్ రూపొందించాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. సోమవారం నాడు…

Continue Reading →

విద్య ద్వారానే ప్రపంచంతో పోటీ పడగలం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రాలు దాటి ప్రపంచంతో పోటీ పడాలంటే కేవలం విద్య ద్వారానే సాధ్యమవుతుంది అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.…

Continue Reading →

క్రీడల ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజం: ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో సోమవారం ఎల్బీ స్టేడియం టెన్నిస్ కాంప్లెక్స్‌లో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య…

Continue Reading →

పర్యావరణ హితంగా గణేష్ చతుర్థి జరుపుకుందాం: సమాచార పౌర సంభందాల శాఖ స్పెషల్ కమీషనర్ సి.హెచ్.ప్రియాంక

హైదరాబాద్ : పర్యావరణానికి హానిచేయని సహజంగా లభించే మట్టి విగ్రహాలతో వినాయకున్ని పూజించి పర్యావరణ పరిరక్షణ లో అందరు బాగస్వాములు కావాలని సమాచార పౌర సంభందాల శాఖ…

Continue Reading →

బీసీ రిజర్వేషన్లు చట్టబద్ధంగానే ఇవ్వాలి: రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య

బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లను పార్టీపరంగా కాకుండా చట్టబద్ధంగా ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.…

Continue Reading →

కేంద్రం నిర్లక్ష్యం వల్లే యూరియా కొరత: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

 హైదరాబాద్‌ : రాష్ట్రంలో యూరియా కొరతపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వ్యాఖ్యలు సరికావని, వాస్తవాలను దాచి ఉల్టా రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని…

Continue Reading →

కాటేపల్లి టైర్ల రీసైక్లింగ్‌ పరిశ్రమలు మూసివేయాలి

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి, దాని పరిసర గ్రామాలలో కాలుష్యాన్ని వేదజల్లుతున్న టైర్ల రీసైక్లింగ్‌ పరిశ్రమలను మూసివేయాలని వక్తలు డిమాండ్‌ చేశారు. ప్రజల ప్రాణాలు,…

Continue Reading →