గిరిజ‌న సంస్కృతి, సంప్ర‌దాయాలు ఉట్టిప‌డేలా స‌మ్మ‌క్క, సార‌ల‌మ్మ ఆల‌య ఆధునీక‌ర‌ణ: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

హైద‌రాబాద్ : ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాత‌రకు అవస‌ర‌మైన ఏర్పాట్ల‌ను యుద్ధ‌ప్రాతిప‌దిక‌న చేప‌డ‌తున్నామ‌ని ఉమ్మ‌డి…

Continue Reading →

హైదరాబాద్ జంట నగరాలకు గోదావరి నీళ్ళు: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు గోదావరి తాగునీటి సరఫరా పథకాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలిపారు. సోమవారం గండిపేట మండలం ఉస్మా…

Continue Reading →

ఉద్యోగులకు సంబంధించి EHS విధి విధానాలు సిద్ధం చేయాలి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి EHS (Employees Health Scheme) విధి విధానాలు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు ఉన్నతాధికారులను ఆదేశించారు.…

Continue Reading →

కమర్షియల్ టాక్స్, మైనింగ్ శాఖల రాబడుల్లో పెరుగుదల: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

కమర్షియల్ టాక్స్ శాఖలో 4.7%, మైన్స్ శాఖలో 18.6 శాతం పెరుగుదల కనిపిస్తున్నది ఇతర శాఖల్లో ఆదాయ సమీకరణలో వెనుకబాటు కనిపిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

Continue Reading →

ప్రాణహిత-చేవెళ్ల పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పూర్తికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా…

Continue Reading →

రాష్ట్రంలో ‘ఏఐ’ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్

తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ‘ఏఐ’ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ఏర్పాటు చేసేందుకు ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ విద్యాసంస్థ ‘డికన్(Deakin) విశ్వవిద్యాలయం’ ముందుకొచ్చింది. ఇందుకు…

Continue Reading →

కాళోజీ కధల పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి జూపల్లికృష్ణా రావు

తెలంగాణ సాహిత్య ఆకాడమీ ఆధ్వర్యంలో ప్రచురించిన పద్మభూషణ్ కాళోజి నారాయణరావు రచించిన కథల పుస్తకాన్ని సోమవారం డా.బీఆర్.అంబేద్క‌ర్ సచివాలయంలో సాంస్కృతిక, పర్యాటక, ఎక్సైజ్ పురావస్తు శాఖ మంత్రి…

Continue Reading →

తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర గొప్పది: తన్నీరు హరీశ్‌రావు

తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర చాలా గొప్పదని, గజ్వేల్‌ జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా…

Continue Reading →

మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పాలసీని పటిష్టంగా అమలు చేస్తున్నది. ఒకప్పుడు ఇంట్లో కూర్చుని కుట్లు,అల్లికలు ,…

Continue Reading →

హైద‌రాబాద్‌లో డ్ర‌గ్స్ ఫ్యాక్ట‌రీ సీజ్.. రూ. 12 వేల కోట్ల విలువైన డ్ర‌గ్స్ స్వాధీనం

హైద‌రాబాద్ కేంద్రంగా భారీగా డ్ర‌గ్స్ దందా కొన‌సాగుతోంది అన‌డానికి ఈ ఫ్యాక్ట‌రీనే ఉదాహ‌ర‌ణ‌. వేల కోట్ల రూపాయాల్లో డ్ర‌గ్స్ దందా చేస్తున్న‌ట్లు తేలింది.  బంగ్లాదేశ్‌కు చెందిన డ్ర‌గ్స్‌తో…

Continue Reading →