సెప్టెంబ‌ర్ 17న‌ తెలంగాణ జాతీయ స‌మైక్య‌తా దినం

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన‌ తెలంగాణ కేబినెట్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలోకి జరిగిన తెలంగాణ సమాజ పరిణామక్రమం, 2022…

Continue Reading →

రసాయన పరిశ్రమల ప్రమాదాల పాపం ఎవరిది..?

• కనీస జాగ్రత్తలు పాటించని రసాయన పరిశ్రమలు.. పట్టించుకొని అధికారులు..• ఫార్మా పరిశ్రమల యజమాన్యాల నిర్లక్ష్యానికి బలి అవుతుతున్నఅమాయకపు ప్రాణాలు.. • స్పష్టంగా కనిపిస్తున్న నల్లగొండ డిప్యూటీ…

Continue Reading →

ఏసీబీ వలలో భూపాలపల్లి ఎస్‌ఐ నరేష్‌

రూ. 25,000 లంచం తీసుకుంటూ భూపాలపల్లి ఎస్‌ఐ ఇస్లావత్ నరేష్‌ ఏసీబీ అధికారులుకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ హరీశ్‌ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏసీల…

Continue Reading →

ఈ నెల 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు

ఈ నెల 6 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 6న ఉదయం 11.30 గంటల నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. అసెంబ్లీ…

Continue Reading →

ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణరెడ్డి

క్వారీ నిర్వాహకుడి నుంచి లంచం తీసుకొంటూ ఓ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఏసీబీ డీఎస్పీ కే భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండకు…

Continue Reading →

నాబార్డు తెలంగాణ సీజీఎంగా సుశీల చింతల

నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రి కల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (నాబార్డు) చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా సుశీల చింతల నియమితులయ్యారు. గురు వారం తెలంగాణ ప్రాంతీయ కార్యాలయంలో…

Continue Reading →

కవాల్‌ టైగర్‌ రిజర్వ్‌ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

ప్రకృతి రమణీయత, జలపాతాలు, ఎటుచూసినా ఆకుపచ్చని అటవీ అందాలతో అలరారుతున్న కవాల్‌ పులుల రక్షిత అటవీ ప్రాంతంపై అటవీ శాఖ ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించింది. పర్యాటకులు, సందర్శకులకు…

Continue Reading →

సెప్టెంబ‌ర్ 3న తెలంగాణ మంత్రివ‌ర్గ స‌మావేశం

వచ్చే నెల 3వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో తెలంగాణ మంత్రివ‌ర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల తేదీల…

Continue Reading →

కాకినాడ ప్యారీ షుగర్‌ కంపెనీలో మరోసారి ప్రమాదం.. ఇద్దరు మృతి

కాకినాడ జిల్లాలో వాకలపూడి పారిశ్రామిక ప్రాంతంలోని ప్యారీ షుగర్స్ రిఫైనరీలో మరోసారి పేలుడు సంభవించింది. సోమవారం కార్మికులు పనులు చేస్తుండగా.. ఫ్యాక్టరీలోని మిషనరీ ఎక్విప్‌మెంట్ సెక్షన్‌లో వాక్యామ్‌ గడ్డర్‌…

Continue Reading →

గ్రామాల అభివృద్ధికి డెక్కన్ సిమెంట్ పరిశ్రమ ముందుంటది

పరిశ్రమ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రాజు, జనరల్ మేనేజర్ నాగమల్లేశ్వరరావు గ్రామాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో డెక్కన్ సిమెంట్ పరిశ్రమ ఎప్పుడూ ముందే ఉంటుందని…

Continue Reading →