ఈనెల 7వ తేదీన నేతన్న బీమా పథకం (Insurance Scheme) ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ (KTR) వెల్లడించారు. ఈ సందర్భంగా సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ దేశంలో…
ఇందిరమ్మ ఇచ్చిన భూములు గుంజుకున్నారు. మా పొలాలు మాకు ఇప్పించండి.. మైనింగ్ పక్కనే 530 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చీపునుంతల గ్రామంలో…
వన్యప్రాణుల సంరక్షణ, వాటి డేటాను భద్రపర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం అరణ్యభవన్లో…
లక్దారం గ్రామంలో దుమ్ముధూళితో వ్యవసాయం మానుకున్నామని ఆ గ్రామ ప్రజలు పేర్కొన్నారు. గురువారం పటాన్ చెరు మండలం లక్షారంలో ఉయ్యాల నారాయణ రఫ్ స్టోన్ సంస్థ, సాయి…
• మైనింగ్ ఏర్పాటు వద్దంటూ అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ కు ముద్విన్ గ్రామస్తుల విన్నపం మైనింగ్ లీజ్ పేరుతో క్రషర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి…
వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ది పనులకు సంబంధించి అటవీ అనుమతులపై రాష్ట్ర వైల్డ్ లైఫ్ బోర్డు (రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ మండలి) సమావేశం అరణ్య…
వివాదాస్పదమౌతున్న నిన్నటి ప్రజాభిప్రాయ సేకరణ నిన్న ఒక్కరోజే 17 క్రషర్ లపై ప్రజాభిప్రాయ సేకరణ పిసిబి అధికారుల మెడకు బిగుస్తున్న ఉచ్చు ఎన్.జి.టి.లో క్రషర్లపై కేసు ఉండగా…
తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ శనివారం అత్యవసర సమీక్ష…
జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వశిష్ట లైఫ్ సైన్సెస్ కెమికల్ కంపెనీలో రియాక్టర్ పేలిపోయింది. దీంతో కెమికల్ కంపెనీలోని రేకులు ఎగిరిపోయాయి. మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక…
తెలంగాణలో కొత్తగా 13 మండలాలు ఏర్పాటు అయ్యాయి. ప్రజల ఆకాంక్ష, స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి, పరిపాలనా సంస్కరణల్లో భాగంగా మరికొన్ని మండలాలను ఏర్పాటు చేయాలని సీఎం…









