ఆర్పీఎఫ్ కాల్పుల్లో వ‌రంగ‌ల్ యువ‌కుడి మృతి

సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో శుక్ర‌వారం ఆర్పీఎఫ్ జ‌రిపిన‌ కాల్పుల్లో వ‌రంగ‌ల్ యువ‌కుడు మృతిచెందాడు. అత‌డిని ఖానాపురం మండ‌లం ద‌బీర్‌పేట‌కు చెందిన రాకేశ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ మేర‌కు…

Continue Reading →

సికింద్రాబాద్ స్టేష‌న్‌లో ఉద్రిక్త‌త‌.. ప్ర‌యాణికుల కోసం హెల్ప్‌లైన్‌ నంబ‌ర్

సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో రైల్వే అధికారులు ప్ర‌యాణికుల కోసం హెల్ప్ లైన్ నంబ‌ర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రైళ్ల వివ‌రాల కోసం అధికారుల‌ను సంప్ర‌దించాల్సిన నంబ‌ర్…

Continue Reading →

కర్ణాటకలో ఏసీబీ అధికారుల సంచలనం

ఏక కాలంలో 21 మంది ప్రభుత్వ అధికారుల ఇండ్లపై ఏసీబీ దాడులు కర్ణాటకలో ఏసీబీ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. ఏకకాలంలో 21 మంది ప్రభుత్వ…

Continue Reading →

తెలంగాణ పచ్చదనం.. దేశానికి ఆదర్శం

మిగతా రాష్ట్రాలు సైతం పోటీగా స్వీకరించాలి హరితహారం, గ్రీన్‌ఇండియా చాలెంజ్‌ భేష్‌ ఎంపీ సంతోష్‌కుమార్‌ యువతకు ఆదర్శం సేవ్‌ సాయిల్‌, గ్రీన్‌ చాలెంజ్‌ లక్ష్యం ఒక్కటే ఐదోవిడత…

Continue Reading →

5వ విడుత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్య‌క్ర‌మం ప్రారంభం

ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేప‌ట్టిన హ‌రిత‌హారం స్ఫూర్తితో రాజ్య‌స‌భ స‌భ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజ‌య‌వంతంగా నాలుగు విడుత‌ల‌ను పూర్తి చేసుకుని ఇవాళ‌…

Continue Reading →

లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన లేబర్‌ అధికారి

ఏపీలో ప్రజల నుంచి లంచం తీసుకుంటున్న అధికారులు, ఉద్యోగులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు వరుస దాడులు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటే ఆ కార్యాలయాలపై…

Continue Reading →

రాష్ట్రపతి ఎన్నికకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల

భార‌త రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు సంబంధించిన గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ నెల 29వ తేదీ వ‌ర‌కు నామినేష‌న్ల‌ను స్వీక‌రించ‌నున్నారు. జూన్ 30 నామినేష‌న్ల‌ను ప‌రిశీలించ‌నున్నారు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు…

Continue Reading →

రెండు లక్షలు లంచం తీసుకుంటూ..ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్ సీఐ

ఓ వ్యక్తి నుంచి రెండు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ హాలియా ఎక్సైజ్ సీఐ యమునాధర్ రావు ఏసీబీకి పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. నాగార్జున సాగర్‌ హిల్…

Continue Reading →

ఏసీబీ వ‌ల‌లో మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ జూనియ‌ర్ అసిస్టెంట్‌

హైద‌రాబాద్‌లోని కోటిలోగ‌ల డైరెక్ట‌రేట్ ఆఫ్‌ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ జూనియ‌ర్ అసిస్టెంట్ జంగిటి జ‌య‌కుమార్‌ ఏసీబీ వ‌ల‌లో చిక్కాడు. రూ. 2,500 లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. అత‌డిని…

Continue Reading →

గ్రీన్ ఇండియా చాలెంజ్ 5.0 ఈ నెల 16న లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్న స‌ద్గురు

పర్యావరణ హితం, దేశ వ్యాప్తంగా పచ్చదనం కోరుకుంటూ మొదలైన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఐదో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. వానాకాలం సీజన్ తోనే మొక్కలు నాటే ఉద్యమం మొదలు…

Continue Reading →