వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పెద్ద ప్రమాదం తప్పింది. బ్లాస్ట్ ఫర్నేస్లో ఈరోజు ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు…
హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ను అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) డీజీగా రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో నగర పోలీసు కమిషనర్గా సీవీ…
తెలంగాణ రాష్ట్రంలో భారీగా పోలీసు అధికారుల బదిలీలు, పోస్టింగ్లకు సంబంధించిన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. 30 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసినట్లు పేర్కొంది.…
తెలంగాణ హరితనిధి (Telangana Green Fund) ఏర్పాటుపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. హరితనిధిపై గతంలో రాష్ట్ర శాసనసభలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ…
హెచ్ఎంఢిఎ విజిలెన్స్ మాజీ డీఎస్పీ జగన్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అవినీతి ఆరోపణలు, అక్రమాస్తుల వ్యవహారంలో నిన్నటి నుంచి సోదాలు చేస్తున్న విషయం తెలిసిందే. అధికారులు…
ఆర్థికమోసం కేసులో శిల్పా చౌదరి మూడోసారి ఒక రోజు పోలీసు కస్టడీ ముగియడంతో బుధవారం నార్సింగి పోలీసులు గోల్కొండ ప్రభుత్వ ఆసుపత్రిలో శిల్పకు కరోనా పరీక్ష నిర్వహించిన…
హైదరాబాద్ నగరంలో హెచ్ఎండీఏకు చెందిన విజిలెన్స్ మాజీ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. విజిలెన్స్ మాజీ అధికారి జగన్తో పాటు 10 ఇళ్లలో తనిఖీలు చేశారు.…
మేడిపల్లి ఎస్ఐ యాదగిరి రాజు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఓ కేసు విషయంలో రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా యాదగిరి రాజును అధికారులు…
నల్లగొండ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కట్టంగూరు మండలం అయిటిపాముల వద్ద ఓ పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం సాయంత్రం శ్రీ రాఘవేంద్ర ఫెర్రో…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆర్థికశాఖ మంత్రిగా పలు పదవులకు రోశయ్య వన్నె తెచ్చారని అన్నారు. సౌమ్యుడిగా,…









