ఏపీలో 11 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

ఆంధ్రప్రదేశ్‌లో 11మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ సీఎస్ ​ఆదిత్యనాథ్ దాస్  శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొవ్వూరు ఆర్డీఓగా ఈ మురళి, అమలాపురం ఆర్డీవోగా వసంతరాయుడు, గురజాల ఆర్డీవోగా పార్థసారథి, నర్సీపట్నం…

Continue Reading →

ఎలక్ట్రిక్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదం.. ఐదుగురికి గాయాలు

మేడ్చల్‌ జిల్లాలోని ఓ ఎలక్ట్రిక్‌ పరిశ్రమలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది. జీడిమెట్ల సుభాష్ నగర్‌లోని ఓం చంద్రా అనే ఎలక్ట్రిక్‌, ఫ్యాన్ వైండింగ్ కంపెనీలో కండెన్సర్లకు…

Continue Reading →

ఏపీఎస్‌డీఆర్‌ఐ స్పెషల్ కమిషనర్‌గా రాజేశ్వర్‌రెడ్డి నియామకం

స్టేట్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(ఏపీఎస్‌డీఆర్‌ఐ) స్పెషల్ కమిషనర్‌గా రాజేశ్వర్ రెడ్డి నియామకం అయ్యారు. ఆయనతోపాటు  ఆంధప్రదేశ్‌ విద్యా మౌలిక వసతుల కార్పొరేషన్ ఎండీగా దీవన్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

Continue Reading →

ఏసీబీకి చిక్కిన మహబూబాబాద్‌ జిల్లా ఎస్సీ అభివృద్ధిశాఖ అధికారి

మహబూబాబాద్‌ జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి ఏసీబీకి చిక్కారు. రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మరిపెడ మండల…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్‌ దాస్‌ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్‌ కార్యదర్శిగా విధులు…

Continue Reading →

కాళేశ్వరంలో అక్రమ కలప పట్టివేత

మహారాష్ట్ర నుంచి గోదావరి మీదుగా అక్రమంగా టేకు కలపను జిల్లాలోని మహదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామానికి కొంతమంది వ్యక్తులు తరలిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు…

Continue Reading →

రేపు తూర్పుగోదావరి జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(సోమవారం) తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రెండో విడత నాడు-నేడు పనులకు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టనున్నారు. పి.గన్నవరం మండలం పోతవరం జడ్పీ…

Continue Reading →

హరితహారంతో 4 శాతం పెరిగిన పచ్చదనం: సీఎం కేసీఆర్‌

తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఫలితంగా రాష్ట్రంలో పచ్చదనం నాలుగు శాతానికిపైగా పెరిగిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌కు ట్రీ సిటీగా ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చిందన్నారు. ప్రపంచంలోని…

Continue Reading →

ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ

దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేశారు. ముందుగా రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. ఎర్రకోటపై…

Continue Reading →

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం

వచ్చే ఏడాది జులై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం విధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ,…

Continue Reading →