ఎస్వీబీసీ ట్రస్టుకు కోటి రూపాయ‌లు విరాళం

చెన్నైకి చెందిన జీస్క్వేర్ రియాల్ట్స్ సం‌స్థ ప్ర‌తినిధులు ఆదివారం ఎస్వీబీసీ ట్ర‌స్టుకు కోటి రూపాయ‌ల మొత్తాన్ని విరాళంగా అందించారు. నాద‌నీరాజ‌నం వేదిక‌పై దాతలు విరాళానికి సంబంధించిన డీడీని…

Continue Reading →

తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ భారీ విజయం

తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ భారీ విజయం సాధించింది. 2 లక్షల 71 వేల 592 ఓట్ల మెజార్టీతో గురుమూర్తి గెలుపు పొందారు. ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ తిరుగులేని…

Continue Reading →

పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం : ఏఆర్బిఎల్

చిత్తూరు జిల్లాలోని కరకంబాడి,నూనెగుండ్లపల్లి లో స్థాపించిన అమర రాజ బ్యాటరీస్ లిమిటెడ్(ఏఆర్బిఎల్) ను మూసి వేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణా మండలి నుంచి ఏప్రిల్ 30 వ…

Continue Reading →

ఏపీలో 19 వేలు దాటిన క‌రోనా కేసులు.. మొత్తం 8 వేలు దాటిన మ‌ర‌ణాలు

ఏపీలో క‌రోనా ఉధృతి రోజురోజుకూ పెరుగుతున్న‌ది. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో రికార్డు స్థాయిలో 19,412 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. వైర‌స్ బారిన‌ప‌డిన వారిలో 61 మంది…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ముదిగుబ్బ తహసీల్దార్

అనంతపురం జిల్లాలోని ముదిగుబ్బ తహసీల్దార్ అన్వర్ హుస్సేన్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.  రాళ్ల అనంతపురం గ్రామానికి చెందిన గోపాల్ నాయక్ అనే రైతు నుంచి రూ.2…

Continue Reading →

బ‌జాజ్ ఆటో చైర్మ‌న్ ప‌ద‌వికి రాహుల్ బ‌జాజ్ రాజీనామా

ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త రాహుల్ బ‌జాజ్ బ‌జాజ్ ఆటో చైర్మ‌న్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ గా వైదొలిగారు. మే 1 నుంచి రాహుల్ బ‌జాజ్ చైర్మ‌న్ ఎమిర‌ట‌స్ హోదాలో…

Continue Reading →

హరితహారం చెట్టు నరికివేత..రూ.4,000 జరిమానా

ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా పచ్చదనాన్ని పెంచేందుకు ప్రభుత్వం వందల కోట్లు ఖర్చుపెట్టి హరిత హారంలో భాగంగా మొక్కలు నాటిస్తోంది. అయితే కొన్నిచోట్ల కొందరు వ్యక్తులు ఆ చెట్లను…

Continue Reading →

ఏపీలో ఒక్కరోజే 14, 792 కరోనా పాజిటివ్ కేసులు.. 57 మంది మృతి

ఏపీలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతున్న‌ది. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా14,792 పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. వైర‌స్ బారిన‌పడిన వారిలో 8,188 మంది కోలుకున్నారు. 57 మంది…

Continue Reading →

ఏపీలో కొత్తగా 11,434 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

ఏపీలో రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 11,434 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇవాళ 64 మంది మృతి చెందారు. అలాగే 74,435 శాంపుల్స్‌…

Continue Reading →

కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.సత్యనారాయణరావు కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.సత్యనారాయణరావు (87) కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో చికిత్స కోసం నిమ్స్‌లో చేరారు. చికిత్స పొం‍దుతూ మంగళవారం తెల్లవారుజామున ఎమ్మెస్సార్‌ తుదిశ్వాస విడిచినట్లు…

Continue Reading →