అటవీ ప్రాంతాల్లో నిప్పు రాజేయడం, వంట వండుకోవడంపై నిషేధం

రాష్ట్రంలోని అటవీప్రాంతాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. ఇటీవల జరిగిన అగ్నిప్రమాదాల దృష్ట్యా అటవీశాఖ ప్రమాదాల నివారణకు ప్రత్యేక ఆదేశాలు జారీచేసింది. జరిగిన మూడు…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నాచారం లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (DPS)ఆవరణంలో మొక్కలు నాటడం జరిగింది. ఈనెల 17వ గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి…

Continue Reading →

గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన సినీ దర్శకులు వి.వి.వినాయక్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ లోని తన ఆఫీస్ ప్రాంగణంలో మొక్కలు నాటిన సినీ దర్శకులు వి.వి.వినాయక్.ఈ…

Continue Reading →

ముఖ్యమంత్రి కేసిఆర్ జన్మదినోత్సవ వేడుకలకు లక్ష మొక్కలు లక్ష్యంగా..

మహిళా- శిశు సంక్షేమ శాఖ కార్యాలయాల్లో ప్రత్యేక హరితహారం కార్యక్రమం నిర్వహించాలని అధికారులకు మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి…

Continue Reading →

సీఎం కేసీఆర్ పుట్టినరోజున నగర వ్యాప్తంగా హరితహారం : హైదరాబాద్ మేయర్‌ బొంతు రామ్మోహన్‌

ఫిబ్రవరి 17వ తేదీన ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే. సీఎం పుట్టిన రోజు సందర్భంగా నగరంలో భారీ ఎత్తున మొక్కలు నాటి,…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, ఐపీఎస్

– ఆఫీసు ఆవరణలో మొక్కలు నాటిన సీపీ– ప్రతీఒక్కరూ మొక్కలు నాటాలని సూచనసైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరేడ్ గ్రౌండ్ లో ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ…

Continue Reading →

ఇవాళ మళ్లీ ఢిల్లీకి ఏపీ సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు మళ్లీ ఢిల్లీకి వెళుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరుతారు. సాయంత్రం 6 గంటలకు ఢిల్లీకి…

Continue Reading →

సీఎం కేసీఆర్ పుట్టినరోజున మొక్కలు నాటుదాం..

ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని మంత్రి కేటీఆర్ ఇచ్చిన #eachoneplantone (ప్రతీ ఒక్కరూ ఒక మొక్కనాటండి)పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ సీఎం కేసిఆర్ పేరుతో మొక్కను నాటుదాం.…

Continue Reading →

హరిత తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగుదాం: మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

హరిత తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుదామని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ఇవాళ మంత్రి.. అటవీ శాఖ అధికారులతో సమావేశం…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న న్యాయవాదులు

ఎంపీ సంతోష్‌ కుమార్‌ శ్రీకారం చుట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో పలువురు న్యాయవాదులు మొక్కలు నాటారు.…

Continue Reading →