విజయ డెయిరీ ఎన్నికల్లో చైర్మన్‌గా ఎన్నికైన ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి

కర్నూలు జిల్లా విజయ డెయిరీ చైర్మన్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. ఎగురవేసింది. దివంగత మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి సమీప బంధువు భూమా నారాయణరెడ్డి 25…

Continue Reading →

ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు

ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌ల బదిలీ చేపట్టారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా నారాయణ్ భారత్ గుప్తాను బదిలీ చేస్తూ గ్రామ వార్డు సచివాలయం డైరెక్టర్‌గా అదనపు…

Continue Reading →

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 7.5 శాతం ఫిట్‌మెంట్‌

ఉద్యోగుల క‌నీస వేత‌నం రూ. 19 వేలు ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితిని 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంపు తెలంగాణ తొలి వేతన సవరణ…

Continue Reading →

ఏపీ పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారులకు ఎస్‌ఈసీ షాక్‌

ఏపీలో పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారులకు రాష్ట్ర ఎన్నికల సం ఘం షాక్‌ ఇచ్చింది. ఏపీలో పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శి ద్వివేది, కమిషనర్‌ గిరిజాశంకర్‌పై చర్యలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ…

Continue Reading →

అటవీశాఖ ఉద్యోగులకు ప్రశాంసా పత్రాలు అందజేసిన పీసీసీఎఫ్ ఆర్. శోభ‌

నిబద్ధతతో విధులు నిర్వహించిన ఉద్యోగులు, సిబ్బందిని అటవీశాఖ ప్రోత్సహిస్తున్నదని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్. శోభ పేర్కొన్నారు. గణతంత్ర దినం సందర్భంగా అరణ్య భవన్‌లో…

Continue Reading →

నిజామాబాద్‌ రేంజ్‌ ఐజీ శివశంకర్‌రెడ్డికి రాష్ట్రపతి పోలీస్‌ మెడల్‌

గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిజామాబాద్‌ రేంజ్‌ ఐజీ శివశంకర్‌రెడ్డికి రాష్ట్రపతి పోలీస్‌ మెడల్‌ను సోమవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా త్వరలో…

Continue Reading →

ఏసీబీకి పట్టుబడిన వికారాబాద్‌ జిల్లా దోమ తాసిల్దార్‌ కార్యాలయ సర్వేయర్‌, ఆపరేటర్‌

వికారాబాద్‌ జిల్లా దోమ తాసిల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ సర్వేయర్‌ భాగ్యవతి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ప్రేమ్‌కుమార్‌ ఏసీబీకి పట్టుబడ్డారు. సోమవారం ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటిన బిగ్ బాస్ 4 ఫేమ్ మోనాల్ గజ్జర్..

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు జూబ్లీహిల్స్ లోని పార్క్ లో మొక్కలు నాటిన ప్రముఖ హీరోయిన్ & బిగ్ బాస్ 4 ఫేమ్…

Continue Reading →

గుంటూరులో వ్యాక్సిన్‌ తీసుకున్న ఆశావర్కర్‌ మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న ఓ ఆశావర్కర్‌ మరణించారు. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం పెనుమాకలో విజయలక్ష్మి ఆశా వర్కర్‌గా పనిచేస్తున్నారు.…

Continue Reading →

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కుటుంబ సమేతంగా ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శనంలో స్వామి వారిని దర్శించుకొని, మొక్కులు…

Continue Reading →