రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాలను ప్రారంభించిన ఏపీ సీఎం వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పౌరసరఫరాలశాఖ కొత్త వాహనాలను ప్రారంభించారు. ఈ రోజు ఉదయం కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన 2,500…

Continue Reading →

‘నిమ్జ్‌’ ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకించిన మెజారిటీ రైతులు

నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ మాన్యుఫాక్షరింగ్‌ జోన్‌ (నిమ్జ్‌) ఏర్పాటుకు తమ భూములు ఇచ్చేది లేదని ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకిస్తూ మెజారిటీ రైతులు స్పష్టం చేశారు. నిరుపేద రైతులమైన…

Continue Reading →

రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాలను ప్రారంభించనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్‌

ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ లేని వినూత్న కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. ఇంటివద్దకే రేషన్‌ సరుకుల సరఫరా వాహనాలను…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ జీఎం సుధాకర్‌రెడ్డి

అవినీతికి పాల్పడుతూ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ జీఎం సుధాకర్‌రెడ్డి ఏసీబీకి చిక్కాడు. పదవీ విరమణ ప్రయోజనాల మంజూరుకు లంచం డిమాండ్‌ చేశాడు. ఈ క్రమంలో రూ. 70…

Continue Reading →

తెలంగాణ‌ రాష్ట్రానికి న‌లుగురు ఐపీఎస్ ఆఫీస‌ర్ల కేటాయింపు

తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం న‌లుగురు ఐపీఎస్ ఆఫీస‌ర్ల‌ను కేటాయించింది. ప‌రితోష్ పంక‌జ్‌(ర్యాంకు 142, బీహార్‌), సిరిశెట్టి సంకీత్‌(ర్యాంకు 330, తెలంగాణ‌), పాటిల్ కాంతిలాల్ సుభాష్‌(ర్యాంకు 418, మ‌హారాష్ర్ట‌),…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐపీఎస్‌లకు జాతీయ అవార్డులు

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు ఐపీఎస్‌ అధికారులకు ‘అంత్రిక్‌ సురక్ష సేవ పతకం–2020’ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీస్‌…

Continue Reading →

కాలుష్యానికి కారణమవుతున్న ఫార్మస్యూటికల్‌ కంపెనీలకు రూ.1.55 కోట్ల జరిమానా

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి ఎన్జీటీ ఆదేశం తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడి కాలుష్యానికి కారణమవుతున్న ఫార్మస్యూటికల్‌ (పరిశ్రమ) కంపెనీల నుంచి రూ.1.55 కోట్ల జరిమానాను వసూలు…

Continue Reading →

పటాన్‌చెరు పీఎఫ్‌ కార్యాలయంలో సీబీఐ తనిఖీలు.. ఉద్యోగిపై కేసు

పటాన్‌చెరు ఉద్యోగ భవిష్య నిధి (పీఎఫ్) కార్యాలయం ఉద్యోగి భారత్ రెడ్డి లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలు రావడంతో సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు. రూ.3 వేలు…

Continue Reading →

రూ.3 కోట్లతో రామతీర్థం ఆలయ పునఃనిర్మాణం : దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

విజయనగరం జిల్లా రామతీర్థం శ్రీరామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి, పునఃనిర్మాణానికి 3 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్టు దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. ఆయన సోమవారం దేవదాయశాఖ కార్యదర్శి…

Continue Reading →

రేపు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో  కేంద్ర హోం మం‍త్రి అమిత్ షాతో సీఎం  జగన్ భేటీ కానున్నారు.  రాష్ట్రంలో…

Continue Reading →