సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు

మీకు, మీ కుటుంబ సభ్యులకు..సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు– ఎడిటర్, నిఘానేత్రం న్యూస్ – అధ్యక్షులు, పర్యావరణ పరిరక్షణ సమితి

Continue Reading →

మై హోం సిమెంట్స్ పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ విషయంలో మేళ్లచెరువు ఆలయం వద్ద ఉద్రిక్తత

సూర్యాపేట జిల్లాలోని మేళ్లచెరువు స్వయంభు శంభు లింగేశ్వర స్వామి ఆలయం వద్ద టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. మైహోమ్ సిమెంట్స్ మైనింగ్ లీజు…

Continue Reading →

ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీగా ఆర్పీ ఠాకూర్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ ఎండీగా ఆర్పీ ఠాకూర్‌ను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను ఆర్టీసీ వీసీ, ఎండీగా…

Continue Reading →

తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు భోగి శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాని

తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు ప‌్ర‌ధాని న‌రేంద్ర మోదీ భోగి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని తెలుగులో ట్వీట్ చేసి తెలుగు ప్ర‌జ‌ల మ‌న‌సుల‌ను దోచేసుకున్నారు. ఈ…

Continue Reading →

తెలుగు ప్రజలకు ఏపీ సీఎం జగన్‌ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాల మీద మమకారానికి రైతాంగానికి మనమంతా ఇచ్చే…

Continue Reading →

కేంద్ర‌మంత్రి ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్‌కి ‘వృక్షవేదం’ అంద‌జేసిన టీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్

తెలంగాణలోని అడవులు, ప్రకృతి అందాల చిత్రాలతో కూడిన ‘వృక్షవేదం’ పుస్తకాన్ని టీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌కి అంద‌జేశారు. ప్రకాష్ జవదేకర్‌తో…

Continue Reading →

ఇరిగేషన్‌ హెడ్‌వర్క్స్‌లో సీనియర్‌ అసిస్టెంట్ ఇళ్లపై ఏకకాలంలో ఏసీబీ దాడులు

రూ.1.50 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు ఇరిగేషన్‌ హెడ్‌వర్క్స్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పల్లంకుర్తి పద్మారావు ఆస్తులపై సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు (ఏసీబీ) ఏకకాలంలో దాడులు…

Continue Reading →

హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయను కలిసిన సీఎం వైఎస్‌ జగన్‌

పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌…

Continue Reading →

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో ఖాళీ అయిన స్థానానికి అధికార వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని ఖరారు చేసింది. మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీతను అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. సీఎం వైఎస్‌…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించిన బిగ్ బాస్ ఫేం సుజాత‌

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది. కొద్ది రోజులుగా బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొన్న…

Continue Reading →