హైదరాబాద్లోని పలు యశోదా ఆస్పత్రులపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. సికింద్రాబాద్, సోమాజిగూడ, మలక్పేటలోని యశోద ఆసుపత్రులకు చెందిన ప్రముఖ వైద్యులు, ప్రమోటర్ల నివాసంలో తనిఖీలు…
అగ్రిగోల్డ్ ప్రమోటర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ) బుధవారం కోర్టులో హాజరుపరిచింది. మనీలాండరింగ్ చట్టం కింద అగ్రిగోల్డ్పై ఈడీ దర్యాప్తు వేగం పెంచింది. ఈ క్రమంలోనే అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా…
బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్వే నిర్మాణం కోసం 1,89,036 చెట్లను తొలగించామని సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ఉత్తరప్రదేశ్ అటవీ శాఖ అధికారులు బదులిచ్చారు. ప్రత్యామ్నాయంగా 2.70…
తెలంగాణ రెండేళ్లకోసారి ఘనంగా జరిగే దురాజ్పల్లి లింగమంతుల స్వామి జాతరకు అన్నిఏర్పాట్లు చేయాలని మంత్రి జగదీశ్రెడ్డి అధికారులను ఆదేశించారు. జాతర ఏర్పాట్లపై మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్లో అధికారులతో…
దేశంలో పెరుగుతున్న వాయు కాలుష్యం ఏటా 17 లక్షల మంది మృత్యువాత మొత్తం మరణాల్లో 18 శాతం వాటా అనారోగ్యంతో మోయలేని ఆర్థికభారం లాన్సెట్ జర్నల్ వెల్లడి…
మక్తల్, మాగనూర్ మండలాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్న ఇసుక అక్రమ దందాపై టాస్క్ఫోర్స్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మెరుపు…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎస్ ఆదిత్యనాథ్ దాస్ నియమితులయ్యారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుండటంతో.. ఆమె…
ఆన్లైన్ రుణాలకు సంబంధించి నమోదైన కేసుల్లో 11 మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. మీడియాతో సీపీ మాట్లాడుతూ.. ఆన్లైన్ రుణాల వ్యవహారంలో…
భారతదేశం లో చిరుత పులుల సంతతి వృద్ధి చెందుతుండడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పులుల సంరక్షణ కోసం కృషి చేస్తున్న…
తిరుమల వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో 25వ తేదీ శుక్రవారం వైకుంఠ ఏకాదశి, 26న వైకుంఠ ద్వాదశి పర్వదినాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం నుంచి జనవరి 3వ తేదీ…









