హైదరాబాద్‌లోని పలు యశోదా ఆసుపత్రులపై ఐటీ దాడులు..

హైదరాబాద్‌లోని పలు యశోదా ఆస్పత్రులపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు  సోదాలు నిర్వహించారు. సికింద్రాబాద్‌, సోమాజిగూడ, మలక్‌పేటలోని యశోద ఆసుపత్రులకు చెందిన ప్రముఖ వైద్యులు, ప్రమోటర్ల నివాసంలో తనిఖీలు…

Continue Reading →

అగ్రిగోల్డ్‌ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం

అగ్రిగోల్డ్‌ ప్రమోటర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ) బుధవారం కోర్టులో హాజరుపరిచింది. మనీలాండరింగ్ చట్టం కింద అగ్రిగోల్డ్‌పై ఈడీ దర్యాప్తు వేగం పెంచింది. ఈ క్రమంలోనే అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా…

Continue Reading →

బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం కోసం 1.89 లక్షల చెట్ల తొలగింపు

బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం కోసం 1,89,036 చెట్లను తొలగించామని సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ఉత్తరప్రదేశ్‌ అటవీ శాఖ అధికారులు బదులిచ్చారు. ప్రత్యామ్నాయంగా 2.70…

Continue Reading →

దురాజ్‌పల్లి జాతరకు అన్నిఏర్పాట్లు చేయాలి : మంత్రి జగదీశ్‌రెడ్డి

 తెలంగాణ రెండేళ్లకోసారి ఘనంగా జరిగే దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి జాతరకు అన్నిఏర్పాట్లు చేయాలని మంత్రి జగదీశ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జాతర ఏర్పాట్లపై మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో అధికారులతో…

Continue Reading →

ముసురుతున్న విషపుగాలి

దేశంలో పెరుగుతున్న వాయు కాలుష్యం ఏటా 17 లక్షల మంది మృత్యువాత మొత్తం మరణాల్లో 18 శాతం వాటా అనారోగ్యంతో మోయలేని ఆర్థికభారం లాన్సెట్‌ జర్నల్‌ వెల్లడి…

Continue Reading →

మక్తల్‌, మాగనూర్‌ మండలాల్లో ఇసుక అక్రమ డంప్‌లపై టాస్క్‌ఫోర్స్‌ దాడులు

మక్తల్‌, మాగనూర్‌ మండలాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్న ఇసుక అక్రమ దందాపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మెరుపు…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్ నియ‌మితుల‌య్యారు. ప్రస్తుత ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీలం సాహ్నీ పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుండటంతో.. ఆమె…

Continue Reading →

ఆన్‌లైన్‌ రుణాల కేసులో 11 మంది అరెస్టు : సీపీ అంజనీకుమార్‌

ఆన్‌లైన్‌ రుణాలకు సంబంధించి నమోదైన కేసుల్లో 11 మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. మీడియాతో సీపీ మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌ రుణాల వ్యవహారంలో…

Continue Reading →

వన్యమృగాల సంరక్షణ కోసం కృషి చేస్తున్నవారికి ప్రధాని మోడీ అభినందనలు

భారతదేశం లో చిరుత పులుల సంతతి వృద్ధి చెందుతుండడం పట్ల ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పులుల సంరక్షణ కోసం కృషి చేస్తున్న…

Continue Reading →

శ్రీ‌వారి ఆల‌యంలో 25న వైకుంఠ ఏకాద‌శి, 26న వైకుంఠ ద్వాద‌శి

తిరుమల వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో  25వ తేదీ శుక్రవారం వైకుంఠ ఏకాదశి, 26న వైకుంఠ ద్వాదశి పర్వదినాలు జ‌రుగ‌నున్నాయి. ఈ సంద‌ర్భంగా శుక్రవారం నుంచి జ‌న‌వ‌రి 3వ తేదీ…

Continue Reading →