దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన వారిపై పెట్టిన కేసులన్నిటినీ తక్షణమే ఉపసంహరించుకోవాలని సంబంధిత యాజమాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. స్థానికులు, మత్స్యకారుల అభ్యంతరాలను పరిష్కరించి,…
వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించినట్లు మున్సిపాలిటీ చైర్మన్ గట్టు యాదవ్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని పలు ప్రధాన రహదారుల గుండా మున్సిపాలిటీ…
తెలంగాణ రాష్ట్ర అటవీశాఖలో బదిలీలు జరిగాయి. మేడ్చల్ జిల్లా అటవీ అధికారిగా కొనసాగుతున్న సుధాకర్ రెడ్డి.. అరణ్య భవన్లో విజిలెన్స్ డీఎఫ్వోగా నియామకం అయ్యారు. మేడ్చల్ జిల్లా…
సస్పెన్షన్లో ఉన్న 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై అఖిల భారత సర్వీస్ రూల్–8 కింద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోలీసు వ్యవస్థ…
తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న క్రషర్లపై అధికారులు చర్యలు చేపట్టారు. ఉస్మాన్నగర్ గ్రామంలో ఒకటి, కొల్లూర్ గ్రామంలో ఐదు చోట్ల క్రషర్లను…
విశాఖ స్టీల్ ప్లాంటులో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎస్ఎంఎస్-2 ద్రవ రూప ఉక్కును ఉంచిన లాడిల్ జారిపడటంతో ప్రమాదం సంభవించింది. లాడిల్ జారిపడిన ప్రదేశంలో ఆయిల్…
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచే రాయపాటి ఇంట్లో సీబీఐ తనిఖీలు…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. రైతు భరోసా పథకం, ఇన్పుట్ సబ్సిడీ నేరుగా ఆర్టీజీఎస్ ద్వారా చెల్లింపులు చేసేందుకు…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్ననీలం సాహ్ని ఈనెల అఖరికి తన పదవికి విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎస్ నీలం సాహ్నిని శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్…
నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి మండలం మాక్లూర్ తండా శివారులో గల డాంబర్ ప్లాంట్లో శుక్రవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పీఎస్కే కంపెనీకి చెందిన ప్లాంట్లో 12…









