‘దివీస్‌’ ఆందోళనకారులపై కేసుల తొలగింపునకు సర్కారు ఆదేశాలు

దివీస్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన వారిపై పెట్టిన కేసులన్నిటినీ తక్షణమే ఉపసంహరించుకోవాలని సంబంధిత యాజమాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. స్థానికులు, మత్స్యకారుల అభ్యంతరాలను పరిష్కరించి,…

Continue Reading →

వ‌న‌ప‌ర్తి మున్సిపాలిటీలో ప్లాస్టిక్ నిషేధం : మున్సిపాలిటీ చైర్మ‌న్ గ‌ట్టు యాద‌వ్

వ‌న‌ప‌ర్తి మున్సిపాలిటీ ప‌రిధిలో ప్లాస్టిక్ వాడ‌కాన్ని పూర్తిగా నిషేధించిన‌ట్లు మున్సిపాలిటీ చైర్మ‌న్ గ‌ట్టు యాద‌వ్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని పలు ప్రధాన రహదారుల గుండా మున్సిపాలిటీ…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర అట‌వీశాఖ‌లో బ‌దిలీలు

తెలంగాణ రాష్ట్ర అట‌వీశాఖ‌లో బ‌దిలీలు జ‌రిగాయి. మేడ్చ‌ల్ జిల్లా అట‌వీ అధికారిగా కొన‌సాగుతున్న‌ సుధాక‌ర్ రెడ్డి..  అర‌ణ్య భ‌వ‌న్‌లో విజిలెన్స్ డీఎఫ్‌వోగా నియామ‌కం అయ్యారు. మేడ్చ‌ల్ జిల్లా…

Continue Reading →

ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలు

సస్పెన్షన్‌లో ఉన్న 1989 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై అఖిల భారత సర్వీస్‌ రూల్‌–8 కింద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోలీసు వ్యవస్థ…

Continue Reading →

ఆరు అక్రమ క్రషర్లు సీజ్‌ : తహసీల్దార్‌ శివకుమార్‌

తెల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న క్రషర్లపై అధికారులు చర్యలు చేపట్టారు. ఉస్మాన్‌నగర్‌ గ్రామంలో ఒకటి, కొల్లూర్‌ గ్రామంలో ఐదు చోట్ల క్రషర్లను…

Continue Reading →

విశాఖ స్టీల్‌ ప్లాంటులో అగ్నిప్రమాదం.. నలుగురికి గాయాలు

విశాఖ స్టీల్‌ ప్లాంటులో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎస్ఎంఎస్-2 ద్రవ రూప ఉక్కును ఉంచిన లాడిల్ జారిపడటంతో ప్రమాదం సంభవించింది. లాడిల్ జారిపడిన ప్రదేశంలో ఆయిల్…

Continue Reading →

ఏపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో సీబీఐ సోదాలు

టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచే రాయపాటి ఇంట్లో సీబీఐ తనిఖీలు…

Continue Reading →

ఏపీ కేబినెట్‌ నిర్ణయాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీ ముగిసింది. రైతు భరోసా పథకం, ఇన్‌పుట్‌ సబ్సిడీ నేరుగా ఆర్టీజీఎస్‌ ద్వారా చెల్లింపులు చేసేందుకు…

Continue Reading →

ఏపీ సీఎస్‌ నీలం సాహ్నిని సత్కరించిన సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్ననీలం సాహ్ని ఈనెల అఖరికి తన పదవికి విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎస్‌ నీలం సాహ్నిని శుక్రవారం ముఖ్యమం‍త్రి వైఎస్ జగన్ మోహన్…

Continue Reading →

నిజామాబాద్‌ జిల్లాలోని డాంబర్‌ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

నిజామాబాద్‌ జిల్లాలోని ఇందల్వాయి మండలం మాక్లూర్‌ తండా శివారులో గల డాంబర్‌ ప్లాంట్‌లో శుక్రవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పీఎస్‌కే కంపెనీకి చెందిన ప్లాంట్‌లో 12…

Continue Reading →