సీపీఐ సీనియర్ నాయకుడు గుండా మల్లేశ్(75) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఎమ్మెల్యే మల్లేశ్.. నిమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గుండా మల్లేశ్…
దసరా పండుగ సందర్భంగా ఈ నెల 21వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అమ్మవారికి…
లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా దొరికిన కామారెడ్డి జిల్లా బాన్సువాడ రూరల్ సీఐ టాటాబాబు. మెదక్ ఏసీబీ డీఎస్పీ రవికుమార్ కథనం ప్రకారం.. నస్రుల్లాబాద్కు చెందిన…
ఆంధ్రప్రదేశ్లో కరోనా కాస్త శాంతించింది. వారం రోజులుగా నిత్యం 5 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఇవాళ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. సోమవారం ఏపీలో…
మల్కాజ్గిరి మాజీ ఏసీపీ నర్సింహారెడ్డి అక్రమాస్తుల కేసు దర్యాప్తును ఏసీబీ అధికారులు వేగవంతం చేశారు. నర్సింహారెడ్డికి చెందిన 8 మంది బినామీలను కస్టడీలోకి తీసుకునేందుకు నాంపల్లిలోని ఏసీబీ…
డాక్టర్ జవహర్ రెడ్డి శనివారం తెల్లవారుజామున అలిపిరి మార్గం నుంచి తిరుమలకు బయలుదేరారు. టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించేందుకు గానూ, ఆయన కాలినడకన తిరుమలకు పయనమయ్యారు. కాగా.. తిరుమల తిరుపతి…
ఈ నెల 10, 11వ తేదీల్లో 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా జరగనుంది. ఆసియా, ఆస్ట్రేలియా, ఐరోపా, ఆఫ్రికా, అమెరికా ఖండాల్లోని…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల పాల్గొన్నారు. లవ్ స్టోరీ సినిమా షూటింగ్…
హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్ జోన్ పరిధిలోని ఎఫ్సీఐ కాలనీలో ఓ వ్యక్తి తన ఇంటి ముందున్న భారీ వృక్షాన్ని నరికి వేయిస్తున్నాడు. దీన్ని సురభి మెట్పల్లి…
నిర్మల్ జిల్లా దీలవార్ పూర్ మండలం న్యూ లోలం గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని గురువారం రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్…









