శ్రీ‌శైలం ప‌వ‌ర్‌ప్లాంట్ ప్ర‌మాదంపై సీఐడీ విచార‌ణ‌కు సీఎం ఆదేశం

శ్రీశైలం పవర్ ప్లాంటులో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సీఐడీ విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు వెలికి తీయాలని, అందుకు దారి తీసిన…

Continue Reading →

శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం..

నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ మండలం దోమలపెంట శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ తయారీ కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు…

Continue Reading →

ఏసీబీ వ‌ల‌లో అవినీతి అధికారి

రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో వెంకటేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి సర్వేయర్‌ సూపరిండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శంషాబాద్‌ తొండుపల్లిలోని 20 ఎకరాల స్థల వివాదంపై ఒక వ్యక్తిని 15వేల…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని స్వీకరించి మొక్క‌లు నాటిన దగ్గుబాటి రానా

‘పుడమి పచ్చగుండాలె- మన బతుకులు చల్లగుండాలె’ నినాదంతో రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని స్వీకరించిన ప్ర‌భాస్ త‌న ఇంట్లో మూడు మొక్క‌లు నాటి…

Continue Reading →

ఏపీ మంత్రి వర్గం కీలక నిర్ణయాలు …

ఏపీ సీఎం జగన్ ఆధ్వర్యంలో బుధవారం మంత్రివర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ ఆక్వా కల్చర్ సీడ్ క్వాలిటీ కంట్రోల్…

Continue Reading →

ఏపీలో కొత్తగా 9,742 కరోనా కేసులు..86 మరణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది.  గడచిన 24 గంటల్లో కొత్తగా 9,742 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో టీఆర్ఎస్ ఎంపీ రాములు

రాజ్య‌స‌భ స‌భ్యులు జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ చేప‌ట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్య‌క్ర‌మం ఉద్య‌మంలా కొన‌సాగుతోంది. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌జాప్ర‌తినిధులు, పారిశ్రామిక‌వేత్త‌లు, సినీ ప్ర‌ముఖులు, క్రీడాకారులు, మేధావులు…

Continue Reading →

విశాఖ సీపీగా మనీష్‌కుమార్‌ సిన్హా బాధ్యతలు

విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ గా మనీష్ కుమార్ సిన్హా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా పోలీస్ కమిషనరేట్ వద్ద పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఇప్పటి…

Continue Reading →

రాష్ట్రాల అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్ వీడియో కాన్ఫరెన్స్

 కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ అధ్యక్షతన అటవీ, పర్యావరణ శాఖ రాష్ట్ర మంత్రుల సమావేశం ఇవాళ ఢిల్లీలో నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్  ద్వారా జరిగిన…

Continue Reading →

ఏపీలో కొత్త‌గా 8,012 క‌రోనా పాజిటివ్ కేసులు.. 88 మంది మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టంలో గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 8,012 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. 48,746 శాంపిల్స్‌ను ప‌రీక్షించ‌గా వీటిలో 8,012 పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యాయి. కోవిడ్‌-19…

Continue Reading →