ఏపీలో కొత్త‌గా 9,996 క‌రోనా పాజిటివ్ కేసులు

 గ‌త కొన్ని రోజులుగా క‌రోనా వైరస్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శిస్తోంది. ప్ర‌తిరోజూ ప‌ది వేల‌కు చేరువ‌లో కేసులు బ‌య‌ట‌ప‌డుతుండ‌ట‌మే ఇందుకు నిద‌ర్శ‌నం. గ‌డిచిన 24 గంట‌ల్లో ఏపీలో…

Continue Reading →

వ‌చ్చేనెల 20 నుంచి ఏపీ గ్రామ స‌చివాల‌య ప‌రీక్షలు‌

క‌రోనా వైర‌స్ కార‌ణంగా నిలిచిపోయిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ్రామ, వార్డు స‌చివాల‌య ఉద్యోగాల ప‌రీక్ష‌లు వ‌చ్చే నెల 20 నుంచి ప్రారంభ‌మ‌వుతాయ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. వారం రోజుల‌పాటు ప‌రీక్ష‌లు…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌.. మొక్క‌లు నాటిన న‌వదీప్

పుడమితల్లి పచ్చదనంతో పరిఢవిల్లాలనే సంకల్పంతో ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ఇండియా చాలెంజ్‌లో సినీ ప్రముఖులంతా భాగస్వాములవుతున్నారు. తాజాగా హీరో న‌వ‌దీప్.. అలీ రాజా ఛాలెంజ్‌ని స్వీక‌రించి మొక్క‌లు…

Continue Reading →

ఏపీలో కొత్తగా మరో 9597 కరోనా పాజిటివ్‌‌, 93 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున కరోనా నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 57,148 నమూనాలు పరీక్షించగా 9,597 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల…

Continue Reading →

గ్రీన్‌చాలెంజ్‌ కార్యక్రమం అపూర్వమైనది: నటి లోరా అమ్ము

రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ నిర్వహిస్తున్న గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమం అపూర్వమైనదని నటి లోరా అమ్ము పేర్కొన్నారు. సినీనటి సునీత మనోహర్ ఇచ్చిన హరిత సవాల్‌ను స్వీకరించిన…

Continue Reading →

‘వైఎస్సార్‌ చేయూత’ పథకాన్ని ప్రారంభించిన సీఎం‌ జగన్‌

మహిళా సాధికారతే లక్ష్యంగా అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఉద్దేశించిన వైఎస్సార్‌ చేయూత పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం లాంఛనంగా…

Continue Reading →

విశాఖ షిప్‌ యార్డ్‌ ప్రమాదంపై నివేదిక

విశాఖ షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై నివేదికను జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు కమిటీ బుధవారం అందజేసింది. నిర్ణీత సామర్థ్యానికి తగట్టు క్రేన్‌ నిర్మాణం జరగలేదని ఆరుగురు సభ్యులతో కూడిన…

Continue Reading →

చిన్నారుల చేతుల్లో మట్టి గణపతి

ఆన్‌లైన్‌ ద్వారా ఉచిత శిక్షణ  మట్టి గణపతి కిట్‌ అందజేత విజేతలకు బహుమతులు సాక్షి మీడియా గ్రూప్, ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి సంయుక్త ఆధ్వర్యంలో అన్ని విద్యలకు…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ‘ట్విట్టర్ స్టార్’

దేశవ్యాప్తంగా గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ సోషల్‌మీడియాలో దూసుకుపోతున్నది. ట్విట్టర్ ఇండియా ట్రెండ్‌లో 2వస్థానం ఆక్రమించి చరిత్ర సృష్టించింది. దేశంలోని ప్రముఖులు గ్రీన్‌ఇండియాఛాలెంజ్‌ను ట్విట్టర్ వేదిక లైక్‌లు చేస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే 70వేల…

Continue Reading →

ఏపీలో కొత్తగా మరో 9,024 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,024 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, 87 మంది మృతి చెందారు. దీంతో ఆ రాష్ట్రంలో…

Continue Reading →