అగ్నిప్రమాద బాధ్యులపై కఠిన చర్యలు : హోంమంత్రి సుచరిత, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి పేర్ని నాని

అగ్ని ప్రమాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి సుచరిత, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఈ ప్రమాదంపై వారిద్దరూ ఆదివారమిక్కడ…

Continue Reading →

11న బాధ్యతలు స్వీకరించనున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన సోము వీర్రాజు ఈ నెల 11న బాధ్యతలు స్వీకరించనున్నారు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గర గల ది…

Continue Reading →

విజయవాడ అగ్నిప్రమాద ఘటనపై వైఎస్‌ జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్

విజయవాడ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఫోన్‌ చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి ప్రధానికి తెలియజేశారు. ఓ ప్రైవేటు…

Continue Reading →

విజయవాడ అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది మృతి

మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ప్రమాద ఘటనపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు సీఎం వైఎస్‌…

Continue Reading →

విజయవాడ ప్రమాద ఘటనపై సీఎం జగన్‌ ఆరా

విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్‌ హోటల్లో జరిగిన ప్రమాద ఘటనపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద కారణాలపై ఆరా తీశారు. ఘటన వివరాలను…

Continue Reading →

విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం

 విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కోవిడ్‌కేర్‌ సెంటర్‌గా ఉపయోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హోటల్లో 50 మంది కరోనా పేషెంట్లకు ప్రభుత్వం చికిత్స అందిస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే…

Continue Reading →

ఏపీలో కొత్తగా 10,080 కరోనా కేసులు, 97 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,080 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కోవిడ్‌-19 కారణంగా తాజాగా 97 మంది…

Continue Reading →

మూడో స్థానంలో నిలిచిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో ఏపీ సీఎం వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడోస్థానంలో నిలిచారు. జులై 15 నుంచి 27 మధ్య  ఇండియా టుడే…

Continue Reading →

మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్‌ ప్రగాఢ…

Continue Reading →

కరోనాతో మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూత

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య(85) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎల్లయ్య.. జులై 29న నిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. ఆ…

Continue Reading →