ఒక్క రోజే 2 లక్షల మొక్కలు నాటిన సింగరేణి

సింగరేణి సంస్థ తెలంగాణాకు హరితహారం కార్యక్రమంతో పాటు.. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ చేపట్టిన ‘వృక్షారోపన్‌ అభియాన్‌’ కార్యక్రమం కింద ఈ ఏడాది 35.47 లక్షల మొక్కలను…

Continue Reading →

ఆరోగ్య ఆస‌రా కింద 5వేల రూపాయ‌ల సాయం : సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి

భ‌విష్య‌త్తులో అంగ‌న్‌వాడీ కార్య‌క‌లాపాల‌ను మ‌రింత ప‌టిష్టం చేయాల‌ని సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు.  అంగన్‌వాడీల్లో నాడు-నేడు, వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణపై స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించిన సీఎం..ప్ర‌స‌వం అయిన…

Continue Reading →

ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్‌

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయంపై స్పందించిన ఆయన తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని, అయినా తాను…

Continue Reading →

కరోనాతో బాలల హక్కుల సంఘం నేత పి.అచ్యుతరావు మృతి

ప్రముఖ బాలల హక్కుల సంఘం నేత పి.అచ్యుతరావు కరోనా‌ బారిన పడి మరణించారు. ఇటీవల కరోనా వైరస్‌ పాజిటివ్ ‌రావడంతో చికిత్స పొందుతున్న ఆయన మలక్ పేట యశోద…

Continue Reading →

ఏపీలో కొత్తగా 6,045 కరోనా పాజిటివ్ కేసులు.. 65 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 6,045 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య  64,713కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌…

Continue Reading →

ఏపీ కొత్త మంత్రులుగా అప్పలరాజు, వేణుగోపాలకృష్ణ ప్రమాణ స్వీకారం

నూతన మంత్రులుగా సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు మంత్రులతో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం…

Continue Reading →

వైఎస్సార్ ‌సీపీ రాజ్యసభ సభ్యులు ప్రమాణం

ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి హిందీలో ప్రమాణ స్వీకారం…

Continue Reading →

ఏపీలో ‘పచ్చ తోరణం’ ప్రారంభించిన సీఎం జగన్‌

‘ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి చెట్లు పెంచడం ద్వారా ప్రతి ఇంటినీ, ప్రతి ఊరునూ పచ్చదనంతో సింగారిద్దాం’ అనే నినాదంతో 71వ వన మహోత్సవాన్ని బుధవారం…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించి మొక్క‌లు నాటిన అనూప్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడవ విడత లో బాగంగా ప్రముఖ దర్శకులు సతీష్ వేగేశ్న ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించి…

Continue Reading →

ఎస్‌ఈసీగా నిమ్మగడ్డను నియమించాలని గవర్నర్‌ ఆదేశం

ఆంధ్రప్రదేశ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌గా తిరిగి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను నియమించాలని రాష్ట్రగవర్నర్‌ బిశ్వ భూషణ్‌  రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ మేరకు  ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్‌ లేఖ…

Continue Reading →