ఏపీలో కొత్తగా 1576 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కొత్తగా 1576 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు శుక్రవారం విడుదల చేసిన హెల్త్‌ బులిటిన్‌లో వెల్లడించారు. ఇప్పటివరకు …

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన ప్రమోద్ కుమార్, ప్రముఖ గుండె నిపుణులు, యశోద హాస్పిటల్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా బొంతు శ్రీదేవి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన…

Continue Reading →

లంచం కేసులో సీఐ శంకరయ్యను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు

సీఐ శంకరయ్య ఇంటిలో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు షాబాద్‌ సీఐ శంకరయ్యను శుక్రవారం ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. భూ కేసు వివాదంలో  లక్షా 20 వేలు లంచం…

Continue Reading →

తూర్పు గోదావరి జిల్లా పాశర్లపూడి లంకలో ఓఎన్‌జీసీ గ్యాస్‌ లీకేజీ కలకలం

ఆంధ్రప్రదేశ్‌లో గ్యాస్‌ లీకేజీల కలకలం కొనసాగుతూనే ఉంది. విశాఖలో జరిగిన విషవాయువు లీకేజీ ఘటనను మరువకముందే తూర్పు గోదావరి జిల్లాలో శుక్రవారం గ్యాస్‌ లీకేజీ ఘటన జరిగింది.…

Continue Reading →

కాలుష్య నివారణకు పీసీబీ ఆన్‌లైన్‌ మొబైల్‌ ల్యాబ్‌తో పరీక్షలు

నిబంధనలకు విరుద్ధంగా కొన్ని పరిశ్రమలు కాలుష్య జలాలను వెదజల్లుతున్నాయి. అక్రమంగా వ్యర్థ రసాయనాల డంపింగ్‌కు పాల్పడుతున్నాయి. ఫలితంగా ఘాటు వాసనలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీనికి కారకులెవరో…

Continue Reading →

ప్రముఖ పర్యావరణవేత్త కుంచాల చిదంబరం మృతి

ప్రముఖ పర్యావరణవేత్త కుంచాల చిదంబరం(78) మృతిచెందారు. గురువారం మధ్యాహ్నం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆయనను దవాఖానకు తరలించగా వైద్యులు…

Continue Reading →

టీయూలో ’’గ్రీన్ చాలెంజ్‘‘ స్వీకరించి మొక్క నాటిన ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్, ఆచార్య ఆర్. లింబాద్రి

టీయూ పచ్చని ప్రాంగణానికి చిరునామాగా మారాలి – ఆచార్య ఆర్. లింబాద్రి వెల్లడి ప్రతి ఒక్కరు మూడేసి మొక్కలు నాటాలి – రిజిస్ట్రార్ ఆచార్య నసీం గత…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన ప్లే బాయ్ సినిమా యూనిట్ సభ్యులు

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్లే బాయ్ సినిమా హీరో దినేష్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి…

Continue Reading →

ఏపీలో కొత్తగా 1,555 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది.  గడచిన 24 గంటల్లో కొత్తగా 1,555 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఏపీకి చెందిన 1,500 మందికి కరోనా నిర్ధారణ కాగా,  ఇతర…

Continue Reading →

డీఎంహెచ్‌వో కార్యాలయంలో కొనసాగుతున్న ఏసీబీ తనిఖీలు

ఉద్యోగ నియమాకాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని వచ్చిన ఆరోపణల మేరకు  ఆంధ్రప్రదేశ్‌లోని  అనంతపురం  డీఎంహెచ్‌వో కార్యాలయంలో రెండోరోజూ గురువారం తనిఖీలు నిర్వహించారు.   ఏసీబీ అధికారులు పలు రికార్డ్‌లను…

Continue Reading →