ఏపీ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన కేబినెట్‌ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణతో…

Continue Reading →

రేపు ఇంటర్ పరీక్షల ఫలితాలు..

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఇప్పటికే ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల కావాల్సివుండగా.. కరోనా కారణంగా జవాబు పత్రాల మూల్యాంకనానికి ఆలస్యమైంది. కేంద్ర ప్రభుత్వం సడలింపులు…

Continue Reading →

ప్రభాస్ బాధ్యత కలిగిన గొప్ప కథానాయకుడు: ఎంపీ సంతోష్ కుమార్

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సమాజం పట్ల బాధ్యత కలిగిన గొప్ప కథానాయకుడని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడవ…

Continue Reading →

రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తా: ప్రభాస్

“పుడమి పచ్చగుండాలే –మన బతుకులు చల్లగుండాలే” అనే నినాదంతో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” 3వ దశకు చేరుకుంది. రెబల్…

Continue Reading →

ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభం

ఏపీలోని కీలకమైన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి‌ అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. భౌతిక దూరం‌ కోసం వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఈ భేటీ జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల…

Continue Reading →

దివీస్‌ ఫార్మా కంపెనీకి ఎన్జీటీ నోటీసులు

దివీస్‌ ఫార్మా కంపెనీకి నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నోటీసులు జారీ చేసింది. కాలుష్యాన్ని వెదజల్లుతూ పర్యావరణానికి నష్టం కలిగిస్తోందని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన కాలుష్య పరిరక్షణ…

Continue Reading →

ఏపీలో సినిమా షూటింగ్‌లకు సీఎం జగన్‌ అనుమతిచ్చారు: ప్రముఖ సినీ నటుడు చిరంజీవి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి తాము ప్రోత్సాహకాలు కోరుకుంటున్నామని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు అండగా ఉంటానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మాకు…

Continue Reading →

ఏపీలో కొత్తగా మరో 147 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ రోజు రాష్ట్రంలో కొత్తగా 147 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటలతో…

Continue Reading →

హరిత తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం – మేడ్చల్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు

హరిత తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని మేడ్చల్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు అన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్‌ గూడ- కీసర ప్రధాన రహదారిపై సోమవారం మొక్కలు నాటి నీరు…

Continue Reading →

విశాఖ ఎల్జీ పాలిమ‌ర్స్ ఘటనలో మరొకరి మృతి

విశాఖ ఎల్జీ పాలిమ‌ర్స్ విషాదం వెంటాడుతూనే ఉంది. ఘ‌ట‌న‌లో తాజాగా మ‌రొక‌రు మృత్యువాత‌ప‌డ్డారు. వెంక‌టాపురం గ్రామానికి చెందిన క‌డ‌లి స‌త్య‌నారాయ‌ణ స్టైరీన్ గ్యాస్ లీక్ ప్ర‌మాదంలో తీవ్ర…

Continue Reading →