విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై ఎన్‌జీటీ తీర్పు

విశాఖలో విషాదం నింపిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై జాతీయ హరిత ట్రిబ్యునల్ బుధవారం తీర్పు వెలువరించింది. ప్రాథమిక నష్టపరిహారం కింద జమచేసిన రూ.50 కోట్లను పర్యావరణ పునరుద్ధరణకు,…

Continue Reading →

ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని పదవీ కాలం పొడిగింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని మరో మూడు నెలలు కొనసాగనున్నారు. సీఎస్‌ పదవీకాలం పొడిగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది. కరోనా నేపథ్యంలో సీఎస్‌ విధులు…

Continue Reading →

కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో భారీ అగ్ని ప్ర‌మాదం

గుజ‌రాత్‌లోని ఓ ర‌సాయ‌న ఫ్యాక్ట‌రీలో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. బుధ‌వారం మ‌ధ్యాహ్నం దాహెజ్ పారిశ్రామిక వాడ‌లోని ఓ కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో బాయిల‌ర్‌ పేలుళ్లు సంభ‌వించ‌డంతో పెద్ద ఎత్తున‌…

Continue Reading →

ఏపీలో కొత్తగా 180 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం కరోనా కేసులు భారీగా పెరిగాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 180 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. అలాగే ఒక రోజు వ్యవధిలో…

Continue Reading →

ఈ నెల 11న ఏపీ కేబినెట్‌ సమావేశం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 11వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…

Continue Reading →

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఏ విధంగా జరుపుతున్నారు..?

★ ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ – 5) సందర్భంగా అర్టికల్ – 3 ★ పర్యావరణాన్ని కాపాడటంలో పీసీబీ అధికారుల చిత్తశుద్ది ఎంత..? ★ ప్రపంచ…

Continue Reading →

సీపీఐ సీనియర్‌ నాయకులు టీవీ చౌదరి కన్నుమూత

 సీపీఐ సీనియర్‌ నాయకులు టీవీ చౌదరి(80) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి తన నివాసంలో కన్నుమూసినట్లు…

Continue Reading →

‘భూమి’ ప్రచారానికి అమితాబ్‌, అక్షయ్‌

భూమాతను కాపాడుకొందాం.. అనే ప్రచారాన్ని చేపట్టిన నటి భూమి పెడ్నేకర్‌తో చేతులు కలిపేందుకు బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌, అక్షయ్‌కుమార్‌ సిద్ధమయ్యారు. వాతావరణ మార్పులు, పర్యావరణాన్ని రక్షించడం…

Continue Reading →

ఆకుపచ్చ తెలంగాణే సీఎం కేసీఆర్‌ లక్ష్యం-కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి

 ఆకుపచ్చ తెలంగాణే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్‌గూడ ప్రధాన రహదారిపై నిర్వహించిన హరితహరం కార్యక్రమంలో…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక సమన్వయకర్తల నియామకం

పత్రికలు, సామాజిక మాధ్యమాలు, డిజిటల్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ప్రసారమైన కథనాలు, వార్తలు, సమాచారంపై పర్యవేక్షణకు ఎనిమిది మందిని ‘స్టేట్‌ టెక్నికల్‌ కోఆర్డినేటర్లు’గా ఆంధప్రదేశ్‌…

Continue Reading →