పొల్యూషన్‌ మళ్లీ పరేషాన్‌

గ్రీన్‌ నుంచి ఎల్లో గ్రేడ్‌లోకి దిగజారిన గాలి నాణ్యత మళ్లీ పెరిగిన వాయుకాలుష్యం.. వాహనాల రాకపోకలతో పెరుగుదల హైదరాబాద్, అమరావతి, విశాఖపట్టణం, రాజమండ్రిలో పెరుగుదల మళ్లీ వాయు…

Continue Reading →

పర్యావరణవేత్తలుగా విద్యార్థులు

పీసీబీలో 18 అంశాల్లో అధ్యయనం, శిక్షణ  ఇంటర్న్‌షిప్‌కు కూడా అవకాశం   ఎంపికైనవారికి రూ.20 వేల ైస్టెపెండ్‌ విద్యార్థులకు పర్యావరణ అంశాల్లో తర్ఫీదునిచ్చేందుకు తెలంగాణ కాలుష్య నియంత్ర మండలి(పీసీబీ)…

Continue Reading →

జూలైలో హరితహారం

వచ్చే నెలలో గుంతల తవ్వకంవానలు పడగానే మొక్కలు నాటేలా ఏర్పాట్లులక్ష్యాలు నిర్దేశించిన అధికార యంత్రాంగంహరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ…

Continue Reading →

జూన్‌లో సినిమా షూటింగ్స్‌ ప్రారంభం

★ లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులు పోస్ట్ ప్రొడక్షన్లను దశల వారీగా పునరుద్ధరిస్తాం ★ సినిమా షూటింగులు ఎలా నిర్వహించుకోవాలనే విషయంలో విధి విధానాలు…

Continue Reading →

ఏపీలో కొత్తగా మరో 62 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం కొత్తగా 62 మందికి కరోనా  పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య…

Continue Reading →

జీవ వైవిధ్యం.. జాతుల కవచం

మనిషి విచక్షణారాహిత్యానికి అంతరించిపోతున్న జీవజాలం భూమి మీద 14 మిలియన్ల జీవజాతులు పరిరక్షించుకోక పోతే ముప్పు తప్పదు ప్రకృతిని కాపాడడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి నేడు ప్రపంచ…

Continue Reading →

ఉద్యోగులకు మే నెల వేతనాలు పూర్తిగా చెల్లింపు – ఆర్థిక శాఖకు సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశం

ప్రభుత్వ ఉద్యోగులకు మే నెల వేతనాలను పూర్తిగా చెల్లించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గురువారం ఆర్థిక శాఖ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.…

Continue Reading →

సూర్యాపేట జిల్లాలో ఎండ తీవ్రతకు ఐదు నెమళ్లు మృతి

ఎండ తీవ్రతను తట్టుకోలేక గురువారం ఐదు నెమళ్లు మృతి చెందాయి. స్థానికుడు పన్నాల రాజు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌.ఎస్‌ మండలం పాత సూర్యాపేట…

Continue Reading →

నాగర్‌కర్నూల్‌ జిల్లా చారకొండ తాటివనంలో అగ్ని ప్రమాదం

నాగర్‌కర్నూల్‌ జిల్లా చారకొండ తాటివనంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా చారకొండ గ్రామ సమీపంలో చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా…

Continue Reading →

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం – మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అల్లోల

 పర్యావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం (మే 22)…

Continue Reading →