ఏపీలో 24 గంటల్లో 31 పాజిటివ్‌ కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 31 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యాధికారులు…

Continue Reading →

ఏపీ సీఎం జగన్ కు కరోనా పరీక్షలు

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ కరోనా పరీక్ష చేయించుకున్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎంకు డాక్టర్లు పరీక్షలు నిర్వహించారు. సౌత్ కొరియా నుంచి వచ్చిన కరోనా ర్యాపిడ్…

Continue Reading →

మ‌హిళా డాక్ట‌ర్ కు పాజిటీవ్

గుంటూరు జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. మ‌హిళా డాక్ట‌ర్ కు పాజిటీవ్ రాగా … మ‌రో 50 మంది వైద్య సిబ్బంది రిజ‌ల్ట్స్ కోసం…

Continue Reading →

ఏపీలో కొత్తగా 38 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 38కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 572కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్‌ అధికారి…

Continue Reading →

గుంటూరులో 12 మంది డాక్టర్లు క్వారంటైన్‌కు తరలింపు

గుంటూరు జిల్లాలో కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న డాక్టర్లను ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్‌కు తరలించారు. ప్రభుత్వ జ్వరాల ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న 54 మంది డాక్టర్లు,…

Continue Reading →

ఏపీలో తాజాగా 9 కరోనా కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఏపీలో నిన్న సాయంత్రం 7 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు 9 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు…

Continue Reading →

ఏపీలో 525కి చేరిన క‌రోనా కేసుల సంఖ్య‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. ఇప్ప‌టికే ఏపీలో క‌రోనా పాజిటివ్ బాధితుల సంఖ్య  525కి చేరుకుంది. ఎక్కువ‌గా గుంటూరు జిల్లాలో 122 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. కాగా…

Continue Reading →

ఇంగ్లీష్‌ మీడియం జీవో రద్దపై సుప్రీంకు: ఏపీ ప్రభుత్వం

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం తప్పని సరి చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు జడ్జిమెంట్‌ కాపీ చూశాక సుప్రీంకోర్టుకు…

Continue Reading →

స్పందించిన ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్

కేంద్ర హోంశాఖకు రాసిన లేఖపై ఎట్టకేలకు ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ స్పందించారు. గత కొద్దిరోజులుగా ఈ లేఖపై రాజకీయ దుమారం కొనసాగుతుండగా.. తాజాగా…

Continue Reading →

దేశ వ్యాప్తంగా రెడ్‌ జోన్‌, ఆరెంజ్‌ జోన్ల జాబితా విడుదల

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం రెడ్‌జోన్‌, ఆరెంజ్‌ జోన్ల జాబితాను ప్రకటించింది. దేశంలో 170 జిల్లాలు రెడ్‌జోన్‌లు, 207 జిల్లాలను ఆరెంజ్‌ జోన్లగా గుర్తించింది. 14…

Continue Reading →