ట్రంప్‌ దంపతులకు సీఎం కేసీఆర్‌ కానుకలు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దంపతులతోపాటు కూతురు ఇవాంకకు సీఎం కేసీఆర్‌ కానుకలు అందించనున్నారు. ట్రంప్‌ గౌరవార్థం రాష్ట్రపతి మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.…

Continue Reading →

తాజ్‌మహల్‌ అందాలను ఆస్వాదించిన ట్రంప్‌ దంపతులు

మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ తన భార్య ముంతాజ్‌పైనున్న అవ్యాజ్యమైన ప్రేమతో యమునా నది ఒడ్డున 16వ శతాబ్దంలో కట్టించిన ఈ పాలరాతి సౌధం ప్రపంచ వింతల్లో ఒకటిగా…

Continue Reading →

మొక్కలు నాటాలి.. పచ్చదనం పెంచాలి – సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

ఇబ్రహీంపట్నం పట్టణ ప్రగతిలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌రంగారెడ్డి జిల్లాలో పట్టణ ప్రగతి అట్టహాసంగా ప్రారంభమైంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తో పాటు ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ పలు ప్రాంతాల్లో…

Continue Reading →

రోజా వనంలో భాగంగా మొక్కలు నాటిన వైసీపీ ఎమ్మెల్యే బుడి ముత్యాలనాయుడు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజా వనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ రోజు ఆంద్రప్రదేశ్ లో విశాఖపట్నం జిల్లా లోని మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో హీరో అర్జున్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజా వనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈరోజు సినిమా హీరో అర్జున్ తన నివాసంలో Actor Arjun Garden Q2, Gerugambakkam,…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ఏపీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు…

Continue Reading →

నగరి ఎమ్మెల్యే రోజాతో కలిసి మొక్కలు నాటిన ఎంఈఓ శ్రీదేవి

ఆంధ్రప్రదేశ్ లో సినీనటి, నగరి ఎమ్మెల్యే రోజా గ్రీన్ చాలెంజ్ ని ప్రారంభించారు. గత కొన్ని సంవత్సరాలుగా రోజావనం పేరుతో మొక్కలు నాటుతున్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్…

Continue Reading →

పీసీబీని బాగు చేయండి

పునరావాస కేంద్రంగా పీసీబీపనితీరు మెరుగుపర్చాలని గవర్నర్ కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వినతితెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (టీఎస్ పీసీబీ) పనితీరు బాగా లేదని,…

Continue Reading →

వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం: 12మంది మృతి

గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాద్రా తాలుకాలోని మహువాద్ గ్రామంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. టెంపో, ట్రక్కు ఢీ కొన్న ఈ ఘటనలో 12…

Continue Reading →

ఏపీ పీసీబీలో పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో 65 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. 32 సహాయక పర్యావరణ ఇంజనీర్లు, 33 ఎనలిస్టుల పోస్టులను భర్తీ చేయాలని…

Continue Reading →