గ్రీన్ఇండియాచాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన గౌడ హాస్టల్ కార్యవర్గం, విద్యార్థులు

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా హిమాయత్ నగర్ లోని వసతిగృహ ప్రాంగణంలో మొక్కలు నాటిన గౌడ్ హాస్టల్ కార్యవర్గం,…

Continue Reading →

ఆప్‌దే అధికారమంటున్న ఎగ్జిట్‌పోల్స్‌..

` ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఆప్‌(ఆమ్‌ ఆద్మీ పార్టీ)దే విజయమని ఎగ్జిట్‌పోల్స్‌ మూకుమ్మడిగా తెలుపుతున్నాయి. ఎగ్జిట్‌పోల్స్‌ తమ వివరాలు వెలువరించాయి. ఎగ్జిట్‌పోల్స్‌ వివరాలు ఇలా ఉన్నాయి:న్యూస్‌…

Continue Reading →

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన సిటీ సివిల్ కోర్ట్ న్యాయవాదులు

రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ చలేంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన సిటీ సీవీల్ కోర్టు న్యాయవాదులు. ఈ కార్యక్రమంలో సిటీ సీవీల్…

Continue Reading →

వనదేవతలను దర్శించుకున్న సీఎం కేసీఆర్‌

మేడారం సమ్మక్క, సారలమ్మలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు దర్శించుకున్నారు. వనదేవతల దర్శనానికి సీఎం ప్రత్యేక హెలికాఫ్టర్‌లో మేడారానికి చేరుకున్నారు. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క, సారలమ్మలను…

Continue Reading →

తుర్కపల్లి పారిశ్రామికవాడలో భారత్‌ బయోటెక్‌ కంపెనీలో కుప్పకూలిన స్లాబ్‌

తుర్కపల్లి పారిశ్రామికవాడలో భారత్‌ బయోటెక్‌ కంపెనీలో భవన నిర్మాణ పనుల్లో భాగంగా రెండో అంతస్తుకు స్లాబ్‌ వేస్తుండగా ఒక్కసారిగా కుప్ప కూలి… 21 మంది కార్మికులకు తీవ్ర…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన ఆదిలాబాద్‌ డీఎఫ్‌వో డా.బి. ప్రభాకర్‌

రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను ఆదిలాబాద్‌ డీఎఫ్‌వో డా.బి. ప్రభాకర్‌ స్వీకరించారు. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న మావల అర్బన్‌ పార్క్‌లో…

Continue Reading →

వ‌న‌దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకున్న మంత్రులు అల్లోల‌, త‌ల‌సాని

గిరిజ‌నుల కుంభ‌మేళా మేడారం మ‌హా జాత‌ర రెండ‌వ రోజు కొన‌సాగుతోంది. ఇవాళ అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, ప‌శుసంవ‌ర్ధ‌క‌, సినిమాటోగ్రఫీ…

Continue Reading →

తమిళ సినీ నటుడు విజయ్ ఇంటిపై ఐటీ అధికారుల ఆక‌స్మిక దాడులు..

తమిళ సినీ నటుడు విజయ్ ఇంటిపై ఐటీ అధికారుల ఆక‌స్మిక దాడులు నిర్వహించారు. ఆదాయ‌పు ప‌న్ను ( ఐటీ) శాఖ అధికారులు ‘బిగిల్’ సినిమాను నిర్మించిన ఏజీఎస్…

Continue Reading →

ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు వచ్చిన ఉద్యోగులపై ఆంధ్రప్రదేశ్‌ ఏసీబీ మెరుపు దాడులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి ఆరోపణలు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులపై మెరుపు దాడులు నిర్వహించింది. ఏసీబీ…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్‌ బీసీ గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడిన తరగతుల గురుకుల జూనియర్‌ కాలేజీ (ఎంజేపీఏపీ బీసీఆర్‌జేసీ)ల్లో ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది.…

Continue Reading →