గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ఉప్పల్ RTO పుల్లెల రవీందర్ కుమార్ గౌడ్

31వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు పురస్కరించుకొని ఉప్పల్ ఆర్టీఓ పుల్లెంల రవీందర్ కుమార్ గౌడ్, డాక్టర్ మార్కండేయులు ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్…

Continue Reading →

నూతన బాధ్యతలు చేపట్టిన ఏపీ పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి

ఏపీ పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మంగళవారం స్కిల్‌ డెవలప్‌మెంట్‌‌, ట్రైనింగ్‌శాఖల బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఉన్నతాధికారులతో మంత్రి గౌతమ్‌రెడ్డి సమీక్ష…

Continue Reading →

రాష్ట్రమంతా పచ్చదనంతో వెల్లివిరియాలి – ఉట్నూర్ ఏఎస్పీ శభరీష్

రాష్ట్రమంతా పచ్చదనంతో వెల్లివిరియాలని ఉట్నూర్ ఏఎస్పీ శభరీష్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా పార్లమెంట్ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన మాచారెడ్డి మండల ఉపాధి హామీ ఏపీఓ రాజేందర్‌

కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండల ఉపాధి హామీ ఏపీఓ రాజేందర్‌ లంచం తీసుకుంటూ అవినీతి నిరోదక శాఖకు చిక్కాడు. మండలంలోని భవానీపేట, ఆరెపల్లి గ్రామాల్లో నర్సారెడ్డి అనే…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మొక్కలు నాటిన నిర్మల్ జిల్లా కలెక్టర్ ఎం. ప్రశాంతి

పచ్చదనం పెంచండి పర్యావరణాన్ని రక్షించండి ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది పచ్చదనం పెంపొందించుటకు ప్రతి ఒక్కరు తమవంతు బాధ్యతగా మొక్కలను నాటాలని జిల్లా కలెక్టర్…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్‌ మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన శాసనమండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. సభకు హాజరైన 133 మంది సభ్యులు…

Continue Reading →

ఫారెస్ట్‌ డిప్యూటీ రేంజర్‌ సస్పెన్షన్‌..

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్‌ ఫారెస్ట్‌ డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌, ఇన్‌చార్జి రేంజర్‌ సరోజన రాణిని సస్పెన్షన్‌ చేస్తూ ఆదిలాబాద్‌ సర్కిల్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ఆదిలాబాద్ ఎస్పీ విష్ణు వారియర్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేప్పట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆదిలాబాద్ ఏ ఆర్ హెడ్ క్వాటర్స్ లో మూడు మొక్కలు…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ప్రముఖ డాన్స్ మాస్టర్ జాని

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ యాంకర్ శ్రీముఖి ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన జానీ మాస్టర్…

Continue Reading →

జర్నలిస్టుల వెల్ఫేర్‌ స్కీమ్‌ ఏర్పాటుకు కృషి – ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ దేవిరెడ్డి శ్రీనాథ్‌

జర్నలిస్టులకు వెల్ఫేర్‌ స్కీమ్‌ ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేస్తోందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ దేవిరెడ్డి శ్రీనాథ్‌ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా…

Continue Reading →