ప్యూజన్ ల్యాబ్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటాం: జాయింట్ డైరెక్టర్ జీవీ రమేష్

యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ పరిధిలో గల ప్యూజన్ ల్యాబ్స్ కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ జీవీ రమేష్, నల్లగొండ ఆర్డీవో అశోక్…

Continue Reading →

తెలంగాణలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులపై ఏసీబీ దాడులు

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిపై, ఏసీబీ అధికారులు దృష్టిసారించారు. నగర కేంద్రంగా నెలకొన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నట్లు ఏసీబీ అధికారులకు…

Continue Reading →

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల‌పై రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారికి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు

బీఆర్కే భవన్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని కలిసిన శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మ‌ధుసూద‌నాచారి, మాజీ ఎమ్మెల్యేలు జీవ‌న్ రెడ్డి, మ‌హ్మ‌ద్ ష‌కీల్, బీఆర్ఎస్…

Continue Reading →

వరంగల్ మార్కెట్‌లో పత్తిసంచులు తడిచిన ఘటనపై విచారణకు మంత్రి తుమ్మల ఆదేశం

వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో 04.11.2025న భారీ వర్షం కారణంగా పత్తి సంచులు తడిచిన ఘటనపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విచారణ ఆదేశాలు జారీ చేశారు.…

Continue Reading →

ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలతోనే అంతర్జాతీయ క్రీడా పోటీలు: మంత్రి వాకిటి శ్రీహరి

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ క్రీడా ప్రోత్సాహక విధానాల వల్లనే పలు జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు హైదరాబాద్ వేదికగా మారుతోందని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల…

Continue Reading →

ఫిన్ టెక్ “గ్లోబల్ కమాండ్ సెంటర్”గా హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్ ను గ్లోబల్ ఫైనాన్షియల్ టెక్నాలజీ(ఫిన్ టెక్)కి అత్యంత కీలకమైన గ్లోబల్ కమాండ్ సెంటర్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి…

Continue Reading →

ప్రతి రైతు భూసార పరీక్ష చేయించుకోవాలి: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

వ్యవసాయ శాఖ ద్వారా ప్రతి మంగళవారం జరిగే రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జరిగిన 74 వ ఎపిసోడ్ లో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ…

Continue Reading →

నైపుణ్య మార్పిడితో ఉమ్మడి పురోగతికి అడుగులేద్దాం: మంత్రి శ్రీధర్ బాబు

ద్వైపాక్షిక సహకారం ద్వారా నైపుణ్యాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకొని ఉమ్మడి పురోగతి వైపు కలిసి అడుగేద్దామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.…

Continue Reading →

సీఎం రేవంత్ రెడ్డితో జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్ బృందం భేటీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్ బృందం భేటీ. డ్యుయిష్ బోర్స్ ( Deutsche Borse) కంపెనీ విస్తరణలో భాగంగా హైదరాబాద్ లో…

Continue Reading →

ఏఐలో ఆవిష్కరణల వేదికగా రాష్ట్రం: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

కృత్రిమ మేథస్సు రంగంలో నూతన ఆవిష్కరణలకు వేదికగా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కొత్తగా తెలంగాణా ఆర్టిఫిషియల్ ఇన్నోవేషన్ హబ్ (TAIH) ను ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ఐటి,…

Continue Reading →