గిరిజన కెనో స్ప్రింట్ నేషనల్ ఛాంపియన్షిప్ క్రీడను ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

గిరిజన కెనో స్ప్రింట్ నేషనల్ ఛాంపియన్‌షిప్ క్రీడాను విజయవంతంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం హుస్సేన్ సాగర్…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పనలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పనలో ప్రతి పౌరుడి స్వరాన్ని ప్రతిబింబించే లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ విజన్ 2047 సిటిజన్ సర్వే’ను ప్రారంభించింది. ఈ సర్వే ప్రజల…

Continue Reading →

సీఎం ప్రజావాణిలో 256 దరఖాస్తులు

మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో మంగళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 256 దరఖాస్తులు అందాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 71,…

Continue Reading →

తెలంగాణ పత్తి రైతుల కష్టాలు తీర్చండి..తేమ శాతం తగ్గించండి: మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

ముంబై: తెలంగాణ రాష్ట్రంలోని పత్తి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం ముంబైలో కాటన్ కార్పొరేషన్…

Continue Reading →

“ఏరో-ఇంజిన్” రాజధానిగా తెలంగాణ: మంత్రి శ్రీధర్ బాబు

2030 నాటికి తెలంగాణను దేశ “ఏరో-ఇంజిన్” రాజధానిగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని అని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనకు అంతర్జాతీయ, జాతీయ…

Continue Reading →

శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామీజీకి ఘన స్వాగతం పలికిన దేవాదాయ శాఖ అధికారులు

శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామీజీకి ఘన స్వాగతం పలికిన దేవాదాయ శాఖ అధికారులు. మంగళవారం శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారు కాంచీపురం…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ లోగో ఆవిష్కరణ

తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారిక లోగోను విజిలెన్స్‌ కమిషనర్‌ ఎంజీ గోపాల్‌, రాష్ట్ర విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ శిఖా గోయల్‌ ఆవిష్కరించారు. విజిలెన్స్‌…

Continue Reading →

హరీశ్‌ రావుకు పితృవియోగం..

సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు ఇంట విషాదం నెలకొంది. హరీశ్‌ తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూశారు. హైదరాబాద్‌ కోకాపేటలోని క్రిన్స్‌విల్లాస్‌లో ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు. హరీశ్‌రావుకు…

Continue Reading →

ముంథా తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండండి: మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి

వానాకాలం ధాన్యంతో పాటు మొక్కజొన్న పంటలు దెబ్బ తినకుండా ముందస్తు జాగ్రత్తలకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది.అందులో భాగంగా సోమవారం సాయంత్రం నీటిపారుదల, పౌర సరఫరాల శాఖా మంత్రి…

Continue Reading →

పార్టీ పరంగా రిజర్వేషన్‌లకు ఒప్పుకోం : బీసీ జెఎసి చైర్మన్, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య

స్థానిక సంస్థల ఎన్నికలను పాత పద్ధతిలో నిర్వహిస్తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని బిసి జెఎసి చైర్మన్, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య అన్నారు. పార్టీ పరంగా రిజర్వేషన్‌ల…

Continue Reading →