రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖకు అత్యుత్తమ ప్రతిభా పురస్కారం రాష్ట్రపతి ద్వారా పొందడాన్ని ముఖ్యమంత్రి అభినందించారు

భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన “ఆది కర్మయోగి అభియాన్” జాతీయ సదస్సులో, తెలంగాణ రాష్ట్రం గిరిజన సంక్షేమంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా…

Continue Reading →

లైఫ్ సైన్సెస్ లో 5 లక్షల మందికి ఉపాధి: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

లైఫ్ సైన్సెస్ లో 2030 నాటికి కొత్తగా రూ.లక్ష కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చి… 5 లక్షల మందికి ఉపాధి కల్పించేలా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా రాష్ట్ర…

Continue Reading →

రిజిస్ట్రేష‌న్ శాఖ‌లో కొత్త‌గా 14 మంది స‌బ్ రిజిస్ట్రార్లు: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : నీళ్లు.. నిధులు.. నియామ‌కాల ప్రాతిపదిక‌న ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలోనే యువ‌త‌కు ఉద్యోగావ‌కాశాలు ల‌భిస్తున్నాయ‌ని రాష్ట్ర…

Continue Reading →

నిర్మల్ బొమ్మల తయారీకై ఉపయోగించే “పొనికి: చెట్ల పునరుత్పత్తిలో సరికొత్త ఆవిష్కరణ

హైదరాబాద్ : ప్రపంచంచంలో ప్రఖ్యాతి గాంచిన నిర్మల్ బొమ్మల తయారీకి “పొనికి” చెట్టు చెక్కలను ఉపయోగిస్తారు. అయితే, ఈ అత్యంత అరుదైన వృక్ష జాతి ” పొనికి…

Continue Reading →

పేరుకు దిగ్గజ కంపెనీ.. చేసేవన్నీ చట్టవిరుద్ధ పనులు..

పేరుకు దిగ్గజ కంపెనీ.. పేరు ప్రతిష్ఠలకు డోకాలేదు.. కానీ చేసే పనులన్నీ చట్టవిరుద్ధమైనవే.. ఆ కంపెనీ ఏదో కాదు.. హెటిరో ఫార్మా పరిశ్రమ.. సంగారెడ్డి జిల్లా పటాన్…

Continue Reading →

సైన్స్, ఆవిష్కరణలకు కేంద్రం హైదరాబాద్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

పండిట్ జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి హైదరాబాద్ సైన్స్ మరియు ఆవిష్కరణలకు కేంద్రంగా విరాజిల్లుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం jrc కన్వెన్షన్…

Continue Reading →

పట్టణ ప్రాంత పేదలకు శుభవార్త: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : పేద‌వాడి సొంతింటి క‌ల నెర‌వేర్చాల‌నే ల‌క్ష్యంతో గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిగారి నాయ‌క‌త్వంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం గ్రామీణ ప్రాంతాలలో…

Continue Reading →

మేడారం మహాజాతర ఏర్పాట్లపై సమీక్షా సమావేశం

మేడారం మహాజాతర ఏర్పాట్లపై ఈ రోజు సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మేడారం జాతరకి గిరిజన…

Continue Reading →

రెండేళ్ల‌లో ఉస్మానియా నూత‌న ఆసుప‌త్రి నిర్మాణం పూర్తి చేయాలి: సీఎం రేవత్ రెడ్డి

హైద‌రాబాద్‌: రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న ఉస్మానియా నూత‌న ఆసుప‌త్రి నిర్మాణం రెండేళ్లలో పూర్తి చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఉస్మానియా నూత‌న ఆసుప‌త్రి…

Continue Reading →

తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి: మంత్రి శ్రీధర్ బాబు

దేశంలోనే పారిశ్రామికాభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలుస్తున్న తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న దిగ్గజ సంస్థ ‘ఒరికా’…

Continue Reading →