డిప్లొమా, బీఎస్సీ మ్యాథమెటిక్స్ పూర్తిచేసినవారు బీటెక్ లేదా బీఈ రెండో ఏడాదిలోకి ప్రవేశాలు కల్పించే టీఎస్ ఈసెట్-2020 పరీక్ష తేదీని ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. రాష్టంలో…
తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం రాష్ర్ట ఉన్నత విద్యా మండలి గురువారం దోస్త్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆగస్టు 24 నుంచి…
తెలంగాణ రాష్ట్రానికి తలమానికమైన మహాకవి దాశరథి కృష్ణమాచార్య-2020 సాహితీ పురస్కారాన్ని ప్రముఖ సాహితీవేత్త తిరునగరి రామానుజయ్యకు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అందజేశారు. అవార్డుతో పాటు రూ.1,01,116…
ఆంధ్రప్రదేశ్లో పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) నిర్వహణకు తేదీలు ఖరారయ్యాయి. ప్రవేశ పరీక్షల తేదీల షెడ్యూల్ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం ప్రకటించారు. కరోనా…
కరోనా వైరస్ కారణంగా నిలిచిపోయిన ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్షలు వచ్చే నెల 20 నుంచి ప్రారంభమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. వారం రోజులపాటు పరీక్షలు…
తెలంగాణ ఉన్నత విద్యామండలి సోమవారం ఉమ్మడి ప్రవేశ పరీక్ష తేదీలను ఖరారు చేసింది. రాష్ట్రంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యాకోర్సుల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్షల…
కరోనా ఆస్పత్రుల్లో వైద్యం, సంబంధిత సేవల కోసం ప్రత్యేకంగా వైద్య సిబ్బంది నియామకానికి ప్రభుత్వం అనుమతించింది. భవిష్యత్లో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పెద్ద ఎత్తున స్పెషలిస్ట్ డాక్టర్లు,…
భారతీయ సంప్రదాయంలో కళాకారులు, భగవంతుని ఆరాధకులకు ఉన్నతస్థానం ఉన్నదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. యువకళావాహిని, జీవీఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో…
తెలంగాణ ఎస్సీ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ఫస్టియర్లో రెండోవిడుత ప్రవేశాలకు అర్హుల జాబితాను విడుదల చేశారు. ఆర్జేసీసెట్ ద్వారా ఇంటర్ ఫస్టియర్ ఆర్ట్స్ అండ్ సైన్స్,…
అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మాణం కోసం జరుగుతున్న భూమిపూజలో ‘జై శ్రీరామ్’ పేరు ఉన్న 9 ఇటుకలను వినియోగించినట్లు పూజారులు తెలిపారు. దేశవిదేశాల్లోని రామ భక్తులు వీటిని…