అయోధ్యలో పారిజాత మొక్కను నాటిన ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అయోధ్యలో పారిజాత మొక్కను నాటారు. భవ్య రామ మందిర నిర్మాణానికి భూమిపూజకు ముందు అక్కడి రామ్‌లల్లాను ఆయన దర్శించుకుని సాష్టాంగ సమస్కారం…

Continue Reading →

భార‌తీయ వేష‌భూష‌ణ‌లో మోదీ

ఇతిహాస పురుషుడు శ్రీరాముడు పుట్టిన అయోధ్య‌కు ఇవాళ ప్ర‌ధాని మోదీ వెళ్లారు.  శ్రీరామ జ‌న్మ‌భూమి వ‌ద్ద రామాల‌య నిర్మాణం కోసం ఆయ‌న శంకుస్థాప‌న చేయ‌నున్నారు. అయితే భార‌తీయ…

Continue Reading →

నేడు ఆర్జే‌సీ‌సెట్‌ ఫలి‌తాలు

ఇంటర్ మొద‌టి ఏడాదిలో ప్రవే‌శాల కోసం నిర్వ‌హిం‌చిన టీఎస్‌ ఆర్జే‌సీ‌సెట్‌–2020 ఫలి‌తా‌లను ఈరోజు విడు‌దల చేయ‌ను‌న్నట్టు ఎస్సీ, ఎస్టీ గురు‌కు‌లాల సొసైటీ కార్య‌దర్శి ఆర్‌‌ఎస్‌ ప్రవీ‌ణ్‌‌కు‌మార్‌ తెలి‌పారు.…

Continue Reading →

సెప్టెంబర్‌ 5న స్కూళ్లు ప్రారంభించాలి: సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌లో  సెప్టెంబర్ 5న స్కూళ్లు ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి  తెలిపారు. పాఠశాలల్లో  నాడు-నేడుపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి…

Continue Reading →

ఏపీ వైద్యశాఖలో 26,778 పోస్టుల నియామకానికి ప్రభుత్వం ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని 26,778 మంది వైద్య సిబ్బంది నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఏపీ సీఎం జగన్మోహన్‌…

Continue Reading →

ఓయూ దూర‌విద్య నోటిఫికేష‌న్ విడుద‌ల‌

ఉస్మానియా విశ్వ‌విద్యాలయంలో దూర‌విద్యా విధానంలో డిగ్రీ, పీజీ కోర్సుల‌తోపాటు పీజీ డిప్లొమా కోర్సులు చేయాల‌నుకునేవారి కోసం దూర‌విద్య ప్ర‌వేశాల‌కు ప్రొ. జీ రామ్‌రెడ్డి సెంట‌ర్ ఫ‌ర్ డిస్టెన్స్…

Continue Reading →

సాహితీ శిఖరం సినారె

సాహితీ శిఖరం సినారె. మారుమూల పల్లె నుంచి మహోన్నత స్థాయికి ఎదిగిన మహాకవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఎల్లలు దాటిన రచనలతో ఉమ్మడి…

Continue Reading →

ఏపీలో సెప్టెంబర్‌ 5న స్కూళ్లు ప్రారంభం : ఏపీ సీఎం

కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా నిలిచిపోయిన స్కూళ్ల ప్రారంభాన్ని రాష్ట్రంలో సెప్టెంబర్‌ 5న ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ వెల్లడించారు. మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో…

Continue Reading →

తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా.. సినారె ఆడిటోరియం నిర్మించాలి : సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ సంస్కృతి, సాహిత్యం, సినారె వ్యక్తిత్వం ఉట్టిపడేలా డా. సినారె సారస్వత సదనం (ఆడిటోరియం)  నిర్మించాలని, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జ్ఞానపీఠ్ అవార్డు…

Continue Reading →

పాలిసెట్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు

పాలిసెట్‌-2020 ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువును ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి సెక్రెటరీ సీ శ్రీనాథ్‌ శనివారం ప్రకటించారు.…

Continue Reading →