ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అయోధ్యలో పారిజాత మొక్కను నాటారు. భవ్య రామ మందిర నిర్మాణానికి భూమిపూజకు ముందు అక్కడి రామ్లల్లాను ఆయన దర్శించుకుని సాష్టాంగ సమస్కారం…
ఇతిహాస పురుషుడు శ్రీరాముడు పుట్టిన అయోధ్యకు ఇవాళ ప్రధాని మోదీ వెళ్లారు. శ్రీరామ జన్మభూమి వద్ద రామాలయ నిర్మాణం కోసం ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అయితే భారతీయ…
ఇంటర్ మొదటి ఏడాదిలో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ ఆర్జేసీసెట్–2020 ఫలితాలను ఈరోజు విడుదల చేయనున్నట్టు ఎస్సీ, ఎస్టీ గురుకులాల సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తెలిపారు.…
ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ 5న స్కూళ్లు ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. పాఠశాలల్లో నాడు-నేడుపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి…
ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని 26,778 మంది వైద్య సిబ్బంది నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఏపీ సీఎం జగన్మోహన్…
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దూరవిద్యా విధానంలో డిగ్రీ, పీజీ కోర్సులతోపాటు పీజీ డిప్లొమా కోర్సులు చేయాలనుకునేవారి కోసం దూరవిద్య ప్రవేశాలకు ప్రొ. జీ రామ్రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్…
సాహితీ శిఖరం సినారె. మారుమూల పల్లె నుంచి మహోన్నత స్థాయికి ఎదిగిన మహాకవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఎల్లలు దాటిన రచనలతో ఉమ్మడి…
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా నిలిచిపోయిన స్కూళ్ల ప్రారంభాన్ని రాష్ట్రంలో సెప్టెంబర్ 5న ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెల్లడించారు. మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో…
తెలంగాణ సంస్కృతి, సాహిత్యం, సినారె వ్యక్తిత్వం ఉట్టిపడేలా డా. సినారె సారస్వత సదనం (ఆడిటోరియం) నిర్మించాలని, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జ్ఞానపీఠ్ అవార్డు…
పాలిసెట్-2020 ఆన్లైన్ దరఖాస్తుల గడువును ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి సెక్రెటరీ సీ శ్రీనాథ్ శనివారం ప్రకటించారు.…