ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి కోర్టు ఆదేశిస్తే రెండు వారాల్లో పరీక్షల షెడ్యూల్ ఖరారు చేస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. శుక్రవారం మహబూబ్నగర్…
తెలంగాణ వైద్యారోగ్యశాఖలో ఒకేసారి 1,418 వైద్యుల పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వీరికి నెల వేతనం రూ.70 వేలుగా పేర్కొన్నది. ఈ మేరకు…
తెలంగాణలో ప్రైవేటు జూనియర్ కాలేజీలు తప్పకుండా ఫైర్సేఫ్టీ ప్రమాణాలు పాటించాల్సిందేనని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. జూనియర్ కాలేజీల అఫిలియేషన్ నిబంధనలు, ఫైర్సేఫ్టీ, శానిటైజేషన్ వంటి అంశాలపై…
సింహాచలం ఆలయ ట్రస్ట్ బోర్డులో నూతనంగా ముగ్గురు సభ్యుల నియామకం జరిగింది. ఆ మేరకు ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేవీ నాగేశ్వరరావు, పార్వతీదేవి,…
భక్తుల ద్వారా కరోనా సోకలేనందున తిరుమల, తిరుపతి దేవస్థానంలో దర్శనాలను నిలుపుదల చేయబోమని టీటీడీ బోర్డు ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుపతి పట్టణంలో లాక్డౌన్ అమలులో…
తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్ష ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులను పాస్చేస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మేరకు ఇంటర్ బోర్డు అధికారులు చర్యలు మొదలుపెట్టారు. రీకౌంటింగ్,…
కరోనా వైరస్ తిరుమలలో రోజురోజుకు విజృంభిస్తోంది. వైరస్ బారిన పడిన వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా శ్రీవారి ఆలయ జీయర్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు అధికారులు…
రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు, సభ్యుల పదవీ కాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వచ్చే నెల తొలివారంలో ఉన్నత విద్యామండలి…
★ ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు మద్యాహ్న భోజనంపెట్టాలని నిర్ణయం ★ డ్రాప్ ఔట్స్ తగ్గించడం…
★ దీనిపై విద్యావేత్తలు విషయ నిపుణులతో వెంటనే సమావేశం నిర్వహించి, అభిప్రాయాలు సేకరించాలని అధికారులకు ఆదేశం ★ కరోనా నేపథ్యంలో వివిధ రకాల విద్యాసంస్థల నిర్వహణ, పరీక్షల…