తాజాగా టీటీడీలో 140 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆందోళన నెలకొంది. ఇదే విషయంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. కరోనా వైరస్ వల్ల…
టీటీడీ అధికారులతో ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భేటీ అయ్యారు. కరోనా పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా విపత్తులోనూ ఆలయంలో అన్ని కైంకర్యాలు, ఉత్సవాలు…
‘‘ వైద్యం కోసం ఎవరూ కూడా అప్పులపాలు కావొద్దు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన మందులను అందుబాటులో ఉంచుతా’’మని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఆరోగ్యశ్రీ ని…
తెలంగాణలో కొత్తగా 7 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల(ఈఎంఆర్ఎస్) ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ, గూడూరులో, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెళ్లిలో, భద్రాద్రి కొత్తగూడెం…
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి విద్యార్థులందరికీ ప్రభుత్వం తీపి కబురు తెలియజేసింది. ఎస్ఎస్సీ, ఎఎస్ఎస్సీ, ఒకేషనల్పరీక్షలన్నీ రద్దు చేస్తు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2020 మార్చి నాటికి నమోదైన…
ఏపీలో కరోనా విజృంభిస్తుండడంతో విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్ సహా అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షలను వాయిదా వేసింది. సెప్టెంబర్ మూడో వారానికి ప్రవేశ…
తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. కరోనా నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం తెలిపారు. ఈ ఏడాది…
గిరిజన గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకోసం సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమైందని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్) కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తెలిపారు. ఇంటర్…
డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల ప్రక్రియ నిలిచిపోయింది. కరోనా తీవ్రం కావడంతో యంత్రాంగం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి దోస్త్ కన్వీనర్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల…
కరోనా కారణంగా తెలంగాణలో ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. రేపటి నుంచి జరగాల్సిన అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ప్రవేశ పరీక్షలను…