టీటీడీలో కరోనా కలకలం .. 140 మందికి పాజిటివ్

తాజాగా టీటీడీలో 140 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆందోళన నెలకొంది. ఇదే విషయంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. కరోనా వైరస్ వల్ల…

Continue Reading →

టీటీడీ అధికారులతో వైవీ సుబ్బారెడ్డి భేటీ

టీటీడీ అధికారులతో ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి భేటీ అయ్యారు. కరోనా పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా విపత్తులోనూ ఆలయంలో అన్ని కైంకర్యాలు, ఉత్సవాలు…

Continue Reading →

ఆరోగ్యశ్రీ ని మరింత విస్తృత పరుస్తాం : ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

‘‘ వైద్యం కోసం ఎవరూ కూడా అప్పులపాలు కావొద్దు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన మందులను అందుబాటులో ఉంచుతా’’మని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. ఆరోగ్యశ్రీ ని…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 7 ఏకలవ్య మోడల్‌ స్కూళ్లు

 తెలంగాణలో కొత్తగా 7 ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల(ఈఎంఆర్‌ఎస్‌) ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. మహబూబాబాద్‌ జిల్లాలోని కొత్తగూడ, గూడూరులో, ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెళ్లిలో, భద్రాద్రి కొత్తగూడెం…

Continue Reading →

ఏపీలో ‘పది’ విద్యార్థులందరూ పాస్‌

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి విద్యార్థులందరికీ ప్రభుత్వం తీపి కబురు తెలియజేసింది. ఎస్‌ఎస్‌సీ, ఎఎస్‌ఎస్‌సీ, ఒకేషనల్‌పరీక్షలన్నీ రద్దు చేస్తు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2020 మార్చి నాటికి నమోదైన…

Continue Reading →

ఏపీలో ప్రవేశ పరీక్షలు వాయిదా

ఏపీలో కరోనా విజృంభిస్తుండడంతో విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్‌ సహా అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షలను వాయిదా వేసింది. సెప్టెంబర్‌ మూడో వారానికి ప్రవేశ…

Continue Reading →

ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు

తెలంగాణలో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. కరోనా నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం తెలిపారు. ఈ ఏడాది…

Continue Reading →

ఎస్టీ గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశాలు

 గిరిజన గురుకుల జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలకోసం సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమైందని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ఇంటర్‌…

Continue Reading →

డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల సేవలు నిలుపుదల

 డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల ప్రక్రియ నిలిచిపోయింది. కరోనా తీవ్రం కావడంతో యంత్రాంగం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి దోస్త్‌ కన్వీనర్‌ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈనెల…

Continue Reading →

తెలంగాణలో ప్రవేశ పరీక్షలు వాయిదా

కరోనా కారణంగా తెలంగాణలో ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. రేపటి నుంచి జరగాల్సిన అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ప్రవేశ పరీక్షలను…

Continue Reading →