జూలై 1న పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష

పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష జూలై 1న నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌, పాలిసెట్‌ సమన్వయకర్త రత్నప్రసాద్‌ ఆదివారం ఒక ప్రకటనలో…

Continue Reading →

ఇంటర్‌ ఫలితాలు ప్రచారం చేసిన కాలేజీలకు నోటీసులు- ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌

ఇంటర్మీడియట్‌ ఫలితాలను టీవీలు, పత్రికల్లో ప్రచారం చేస్తున్న కాలేజీలకు నోటీసులు జారీ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ ఆదేశించారు.…

Continue Reading →

తిరుమల, తిరుపతి దేవస్థానానికి రూ.88లక్షల హుండీ ఆదాయం

తిరుమల, తిరుపతి దేవస్థానానికి రూ.88లక్షల హుండీ రూపేణా ఆదాయం వచ్చిందని టీటీడీ ఆలయ అధికారులు తెలిపారు. గురువారం ఒక్కరోజే 11,493 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని పేర్కొన్నారు. …

Continue Reading →

ఏపీలో ఉద్యోగ నియామకాలకు తేదీల ఖరారు

 కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో వాయిదా వేసిన ఉద్యోగ నియామక పరీక్షలకు ఏపీపీఎస్సీ తేదీలను ఖరారు చేసింది. సెప్టెంబర్‌ 15 నుంచి 27వ తేదీ వరకు వివిధ విభాగాల్లో…

Continue Reading →

ఏపీలో పదో తరగతి, ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు రద్దు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలతో పాటు ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షలు రద్దు అయ్యాయి. టెన్త్‌ విద్యార్థులందర్నీ పాస్‌ చేస్తున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి…

Continue Reading →

10వేల మంది భక్తులకు టీటీడీ అనుమతి

తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం  భక్తుల సంఖ్యను మరింత పెంచాలని టీటీడీ ఆలయ కమిటీ నిర్ణయించింది. ఇప్పటివరకు 7వేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉండగా అదనంగా…

Continue Reading →

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలను ఈ…

Continue Reading →

ఏపీలో ఇంటర్‌ ఫలితాలు విడుదల

ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విజయవాడలో సాయంత్రం 4 గంటలకు ఫలితాలు విడుదల చేశారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి…

Continue Reading →

రేపు ఇంటర్ పరీక్షల ఫలితాలు..

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఇప్పటికే ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల కావాల్సివుండగా.. కరోనా కారణంగా జవాబు పత్రాల మూల్యాంకనానికి ఆలస్యమైంది. కేంద్ర ప్రభుత్వం సడలింపులు…

Continue Reading →

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. పరీక్షలు లేకుండానే విద్యార్థులను పైతరగతులకు  ప్రమోట్‌ చేస్తున్నట్లు నిర్ణయించింది. ఇంటర్నల్‌, అసెస్‌మెంట్‌ మార్కుల ఆధారంగా గ్రేడింగ్‌…

Continue Reading →