పాలిసెట్ ప్రవేశ పరీక్ష జూలై 1న నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్, పాలిసెట్ సమన్వయకర్త రత్నప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో…
ఇంటర్మీడియట్ ఫలితాలను టీవీలు, పత్రికల్లో ప్రచారం చేస్తున్న కాలేజీలకు నోటీసులు జారీ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ఆదేశించారు.…
తిరుమల, తిరుపతి దేవస్థానానికి రూ.88లక్షల హుండీ రూపేణా ఆదాయం వచ్చిందని టీటీడీ ఆలయ అధికారులు తెలిపారు. గురువారం ఒక్కరోజే 11,493 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని పేర్కొన్నారు. …
కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్లో వాయిదా వేసిన ఉద్యోగ నియామక పరీక్షలకు ఏపీపీఎస్సీ తేదీలను ఖరారు చేసింది. సెప్టెంబర్ 15 నుంచి 27వ తేదీ వరకు వివిధ విభాగాల్లో…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలతో పాటు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు రద్దు అయ్యాయి. టెన్త్ విద్యార్థులందర్నీ పాస్ చేస్తున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి…
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తుల సంఖ్యను మరింత పెంచాలని టీటీడీ ఆలయ కమిటీ నిర్ణయించింది. ఇప్పటివరకు 7వేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉండగా అదనంగా…
తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలను ఈ…
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో సాయంత్రం 4 గంటలకు ఫలితాలు విడుదల చేశారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి…
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఇప్పటికే ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల కావాల్సివుండగా.. కరోనా కారణంగా జవాబు పత్రాల మూల్యాంకనానికి ఆలస్యమైంది. కేంద్ర ప్రభుత్వం సడలింపులు…
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. పరీక్షలు లేకుండానే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు నిర్ణయించింది. ఇంటర్నల్, అసెస్మెంట్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్…