నల్లగొండ, సూర్యాపేట ప్రభుత్వ వైద్య కాలేజీల్లో వసతులు, నియామకాలపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, సూర్యాపేట ఎమ్మెల్యే, మంత్రి జగదీశ్రెడ్డి నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు.…
తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి మినహా రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్ పరీక్షలు నిర్వహణకు అనుమతినిచ్చింది. కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్నందున రంగారెడ్డి,…
దేశంలో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు ఇండియన్ ఆయిల్ లిమిటెడ్ (ఐవోసీఎల్) టెక్నీషియన్ అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్ల భర్తీకి సంబంధించిన ఆన్లైన్ దఖాస్తుల గడువును జూన్ 21 వరకు…
పాలిసెట్ ప్రవేశపరీక్ష దరఖాస్తు గడువును వచ్చే నెల 9 వరకు వ్యవసాయ యూనివర్సిటీ పొడిగించింది. ఆలస్య రుసుముతో జూన్ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. వివిధ…
శ్రీవారి ఆస్తుల వేలం అంశంపై తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ ) కీలక నిర్ణయం తీసుకున్నది. స్వామివారికి చెందిన భూములు, మాన్యాలు, కానుకలు, విక్రయాన్నీ నిషేధిస్తూ తీర్మానం…
వ్యవసాయ శాఖలో విస్తీర్ణాధికారుల(ఏఈవో)ను నియమించేందుకు వారధి ద్వారా నోటిఫికేషన్ విడుదల చేయడంతో జిల్లా కేంద్రంలోని వారధి కేంద్ర కార్యాలయానికి నిరుద్యోగులు తరలివచ్చారు. జిల్లాలో మూడు పోస్టు లు …
కరోనా నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా వాయిదా పడ్డ వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శనివారం ప్రకటించింది. విద్యాశాఖ మంత్రి సబితా…
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 2020-21 విద్యా సంవత్సరానికి ప్రవేశ దరఖాస్తుల చివరి తేదీని జూన్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు వర్సిటీ పీఆర్వో తెలిపారు. 132 కోర్సుల్లో…
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షలు, స్పెషల్ ఎడ్యుకేషన్ మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫీజు స్వీకరణ…
డిప్లొమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ) ఫస్టియర్ పరీక్షలు ఆగస్టు 3వ తేదీనుంచి ప్రారంభం అవుతాయని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి శుక్రవారం రాత్రి ఒక…