ఏపీలో మిగిలిన ఇంటర్‌ పరీక్షలకు రీషెడ్యూల్‌

ఏపీలో నిలిచిపోయిన ఇంటర్మీడియెట్‌ రెండో ఏడాది మోడ్రన్‌ లాంగ్వేజ్‌–2, జాగ్రఫీ–2 పరీక్షలు జూన్‌ 3వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి ఎం.రామకృష్ణ శుక్రవారం…

Continue Reading →

రేపటి నుంచి ఇంటర్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం : ఇంటర్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ మంగళవారం నుంచి ప్రారంభం కానున్నది. జిల్లాలో  3 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముఖ్యమైన కేంద్రంగా ప్రభుత్వ బాలుర జూనియర్‌…

Continue Reading →

టీఎస్‌ ఎంసెట్‌ వాయిదా – ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి

రాష్ట్రంలో మే 4 నుంచి 11 వరకు నిర్వహించే టీఎస్‌ఎంసెట్‌-2020తోపాటు అన్ని రకాల ప్రవేశపరీక్షలను వాయిదావేసినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం…

Continue Reading →

ఏపీలో పలు ప్రవేశ పరీక్షలు వాయిదా

ఇంజనీరింగ్‌ తదితర ప్రొఫెషనల్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఎంసెట్‌ సహా ఇతర ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఉన్నత విద్యామండలి గురువారం ప్రకటించింది. కోవిడ్‌-19 వ్యాప్తి నివారణకు కేంద్ర,…

Continue Reading →

మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు

మీకు, మీ కుటుంబ సభ్యులకు..శ్రీ రామ నవమి శుభాకాంక్షలుపర్యావరణాన్ని కాపాడుకుందాం.. భవిష్యత్ తరాలకు భరోసానిద్దాం..– ఎడిటర్, నిఘానేత్రం న్యూస్, – ప్రెసిడెంట్, పర్యావరణ పరిరక్షణ సమితి

Continue Reading →

మైనార్టీ గురుకుల ప్రవేశ పరీక్షలు వాయిదా

2020-21 విద్యా సంవత్సరానికి మైనార్టీ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో అడ్మిషన్ల కోసం, 6, 7, 8 తరగతుల్లో ఖాళీ సీట్లల్లో భర్తీ కోసం దరఖాస్తు చేసుకున్న…

Continue Reading →

రేపు నల్లగొండ జిల్లా రామగిరిలో సీతారాముల కల్యాణం

పచ్చని కల్యాణ మండపం.. మిరిమిట్లు గొలిపేలా విద్యుద్దీపాలంకరణ లేకుండానే శ్రీసీతారాముల కల్యాణోత్సవం ఏప్రిల్‌ 2 (గురువారం) జిల్లావ్యాప్తంగా జరుగనుంది. కరోనా వ్యాప్తి చెందకుండా భక్తులకు ఆలయాల్లో దర్శనాలు…

Continue Reading →

మైనార్టీ గురుకులాల ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్‌ వాయిదా

రాష్ట్రంలోని మైనార్టీ గురుకులాల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరం, ఐదు నుంచి ఎనిమిదో తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశపరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఎంట్రెన్స్‌…

Continue Reading →

ఎంసెట్, ఇసెట్ దరఖాస్తు గడువు పెంపు

కరోనా నేపథ్యంలో ఎంసెట్, ఇసెట్ ఆన్‌లైన్ దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ టి.పాపిరెడ్డి ప్రకటించారు. ఎంసెట్ దరఖాస్తు గడువును ఏప్రిల్ 7వ తేదీ…

Continue Reading →

‘జగనన్న విద్యా దీవెన’ మార్గదర్శకాలు జారీ

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న విద్యా దీవెన’ పథకం అమలుకు సంబంధించి ఉన్నత విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈమేరకు ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన…

Continue Reading →