ఏపీలో నిలిచిపోయిన ఇంటర్మీడియెట్ రెండో ఏడాది మోడ్రన్ లాంగ్వేజ్–2, జాగ్రఫీ–2 పరీక్షలు జూన్ 3వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి ఎం.రామకృష్ణ శుక్రవారం…
మహబూబ్నగర్ విద్యావిభాగం : ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ మంగళవారం నుంచి ప్రారంభం కానున్నది. జిల్లాలో 3 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముఖ్యమైన కేంద్రంగా ప్రభుత్వ బాలుర జూనియర్…
రాష్ట్రంలో మే 4 నుంచి 11 వరకు నిర్వహించే టీఎస్ఎంసెట్-2020తోపాటు అన్ని రకాల ప్రవేశపరీక్షలను వాయిదావేసినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం…
ఇంజనీరింగ్ తదితర ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశానికి ఎంసెట్ సహా ఇతర ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఉన్నత విద్యామండలి గురువారం ప్రకటించింది. కోవిడ్-19 వ్యాప్తి నివారణకు కేంద్ర,…
మీకు, మీ కుటుంబ సభ్యులకు..శ్రీ రామ నవమి శుభాకాంక్షలుపర్యావరణాన్ని కాపాడుకుందాం.. భవిష్యత్ తరాలకు భరోసానిద్దాం..– ఎడిటర్, నిఘానేత్రం న్యూస్, – ప్రెసిడెంట్, పర్యావరణ పరిరక్షణ సమితి
2020-21 విద్యా సంవత్సరానికి మైనార్టీ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో అడ్మిషన్ల కోసం, 6, 7, 8 తరగతుల్లో ఖాళీ సీట్లల్లో భర్తీ కోసం దరఖాస్తు చేసుకున్న…
పచ్చని కల్యాణ మండపం.. మిరిమిట్లు గొలిపేలా విద్యుద్దీపాలంకరణ లేకుండానే శ్రీసీతారాముల కల్యాణోత్సవం ఏప్రిల్ 2 (గురువారం) జిల్లావ్యాప్తంగా జరుగనుంది. కరోనా వ్యాప్తి చెందకుండా భక్తులకు ఆలయాల్లో దర్శనాలు…
రాష్ట్రంలోని మైనార్టీ గురుకులాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం, ఐదు నుంచి ఎనిమిదో తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశపరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఎంట్రెన్స్…
కరోనా నేపథ్యంలో ఎంసెట్, ఇసెట్ ఆన్లైన్ దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ టి.పాపిరెడ్డి ప్రకటించారు. ఎంసెట్ దరఖాస్తు గడువును ఏప్రిల్ 7వ తేదీ…
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న విద్యా దీవెన’ పథకం అమలుకు సంబంధించి ఉన్నత విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈమేరకు ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన…