ఎంసెట్, నీట్, ఐఐటీ మెయిన్స్ విద్యార్థుల కోసం మంగళవారం నుంచి మే మూడోతేదీ వరకు టీ-సాట్ నెట్వర్క్ చానళ్లలో ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రసారంచేయనున్నట్టు టీ-సాట్ సీఈవో ఆర్…
విశాఖ జిల్లాలో తాజాగా సోమవారం నమోదైన కేసుతో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏడుకు చేరినట్లు ఆరోగ్య శాఖ సోమవారం రాత్రి విడుదల చేసిన…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పోలీస్ అధికారి కుమారుడికి కరోనా పాజిటీవ్ వచ్చింది. దీంతో అతడు కలిసిన 21 మందిని కరోనా పరీక్షల కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి…
రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకటి నుండి ఆరవ తరగతి వరకు ఇంగ్లీష్…
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 192 దేశాలకు కరోనా మహమ్మారి విస్తరించింది. కరోనా బాధితుల సంఖ్య 3.36 లక్షల మందికి పైగా నమోదు కాగా, 14,641 మంది…
కరోనా వ్యాప్తిని నియంత్రించే చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి 31 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం(మార్చి 23) రోజున…
దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉన్నది. మొత్తం 22 రాష్ర్టాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఉదయానికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 324కు…
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్నప్పటికీ కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆ మహమ్మారికి దారులు తెరుస్తున్నారు. చేతిపై హోమ్ క్వారంటైన్ స్టాంపులు వేసినా కొందరు జనం మధ్య…
ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు ఇంట్లోనే జనతా కర్ఫ్యూతో కరోనాకు చరమగీతం లేకుంటే మూడో దశలో అల్లకల్లోంకరోనా.. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు…
తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 2020-21 విద్యా సంవత్సరంలో ప్రవేశాల గడువును ఈ నెల 28వ తేదీ వరకు పెంచామని మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్ వెల్లడించారు. ఆ…