ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి టీ-సాట్‌లో పాఠాలు

ఎంసెట్‌, నీట్‌, ఐఐటీ మెయిన్స్‌ విద్యార్థుల కోసం మంగళవారం నుంచి మే మూడోతేదీ వరకు టీ-సాట్‌ నెట్‌వర్క్‌ చానళ్లలో ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రసారంచేయనున్నట్టు టీ-సాట్‌ సీఈవో ఆర్‌…

Continue Reading →

ఏపీలో 7కు చేరిన పాజిటివ్‌ కేసులు

విశాఖ జిల్లాలో తాజాగా సోమవారం నమోదైన కేసుతో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఏడుకు చేరినట్లు ఆరోగ్య శాఖ సోమవారం రాత్రి విడుదల చేసిన…

Continue Reading →

పోలీస్‌ అధికారి కొడుకుకు కరోనా పాజిటివ్‌

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పోలీస్‌ అధికారి కుమారుడికి కరోనా పాజిటీవ్‌ వచ్చింది. దీంతో అతడు కలిసిన 21 మందిని కరోనా పరీక్షల కోసం హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి…

Continue Reading →

ఇంగ్లీష్‌ మీడియంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు

రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకటి నుండి ఆరవ తరగతి వరకు ఇంగ్లీష్…

Continue Reading →

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతులు 14,641

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 192 దేశాలకు కరోనా మహమ్మారి విస్తరించింది. కరోనా బాధితుల సంఖ్య 3.36 లక్షల మందికి పైగా నమోదు కాగా, 14,641 మంది…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్‌ లో ఇంటర్‌ చివరి పరీక్ష వాయిదా

కరోనా వ్యాప్తిని నియంత్రించే చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మార్చి 31 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం(మార్చి 23) రోజున…

Continue Reading →

దేశంలో 324కు కరోనా కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉన్నది. మొత్తం 22 రాష్ర్టాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఉదయానికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 324కు…

Continue Reading →

నాంపల్లి రైల్వేస్టేషన్లో కరోనా అనుమానితుడి పట్టివేత

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్నప్పటికీ కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆ మహమ్మారికి దారులు తెరుస్తున్నారు. చేతిపై హోమ్‌ క్వారంటైన్‌ స్టాంపులు వేసినా కొందరు జనం మధ్య…

Continue Reading →

జనతా కర్ఫ్యూ: ఆ 14 గంటల్లో ఏం జరగబోతుంది?

ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు ఇంట్లోనే జనతా కర్ఫ్యూతో కరోనాకు చరమగీతం లేకుంటే మూడో దశలో అల్లకల్లోంకరోనా.. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు…

Continue Reading →

మైనార్టీ గురుకులాల్లో దరఖాస్తులకు గడువు పొడిగింపు

తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 2020-21 విద్యా సంవత్సరంలో ప్రవేశాల గడువును ఈ నెల 28వ తేదీ వరకు పెంచామని మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్‌ వెల్లడించారు. ఆ…

Continue Reading →