కరోనా మహమ్మారి మనదేశంలోనూ తీవ్రమవుతున్నది. ఈ నేపథ్యంలో వైరస్ లక్షణాల గురించి తెలుసుకోవడం అత్యంత ముఖ్యం. రోజువారీగా వైరస్ లక్షణాలు ఎలా వృద్ధి చెందుతాయో సింగపూర్ వైద్య…
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా పదవ తరగతి పరీక్షలు వాయిదా వేయాలని శుక్రవారం నాడు హైకోర్టు ఆదేశించింది. కాగా శనివారం నాడు జరగాల్సిన పరీక్ష మాత్రం…
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆర్జిత సేవలను ఈ నెల 31వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు దేవాలయ ఈవో ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం…
వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ హైదరాబాద్ ఆధ్వర్యంలో వెనుకబడిన తరగతుల, సంచార జాతులకు చెందిన నిరుద్యోగులైన యువతి, యువకులకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు బుధవారం ప్రకటనలో…
తెలంగాణలో ఐదు కరోనా కేసులు నమోదయ్యాయని, అందరూ విదేశాల నుంచి వచ్చినవారేనని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. విదేశాలకు వెళ్లివచ్చిన వారికి మాత్రమే కరోనా సోకిందని పేర్కొన్నారు.…
భద్రాద్రి సీతారాముల కల్యాణానికి దేశ వ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతుంటారు. ముందుగానే కల్యాణం టికెట్లు బుకింగ్ జరుగుతుంటుంది. కానీ ఈసారి రామయ్య కల్యాణాన్ని తిలకించే అదృష్టం…
సూర్యాపేట జిల్లా మేళ్ళ చెరువులోని మై హోమ్స్ సంస్థ మహా సిమెంట్స్ ఆవరణలోని శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అతిథులు, అనేక మంది…
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని హాస్టళ్లు, మెస్లను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కరోనా ప్రభావంతో ఈ నెల 31వ తేదీ వరకు విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు…
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత దేవాలయాల అభివృద్ధికి, భక్తుల వసతి, ఇతర సౌకర్యాల కోసం ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు.…
కరోనా మన శరీరంపై ఎలా ప్రభావం చూపిస్తుందో ప్రముఖ జర్నల్ లాన్సెట్ తాజా సంచికలో ఒక నివేదిక ప్రచురించింది. ఆ నివేదిక ప్రకారం ఈ వైరస్ సోకిన…