2020–21 ఆర్థిక సంవత్సరానికి టీటీడీ వార్షిక బడ్జెట్ను రూ.3,309.89 కోట్లుగా నిర్ణయించింది. ఈ మేరకు శనివారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన…
2020-21 సంవత్సరానికి గాను 3,309 కోట్ల రూపాయల బడ్జెట్ కు ఆమోదం తెలిపిన టిటిడి పాలకమండలి.శార్వరినామ సంవత్సర టిటిడి నూతన పంచాంగాన్ని ఆవిష్కరించిన టిటిడి చైర్మన్ వైవి…
తెలంగాణ రాష్ట్రంలోని బ్రాహ్మణులకు వివిధ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చేందుకు దరఖాస్తులను స్వీకరించనున్నట్టు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పరిపాలనాధికారి యూ రఘురాంశర్మ శుక్రవారం ఒక ప్రకటనలో…
చదువు పూర్తై, నిరుద్యోగంతో ఆర్థిక కష్టాలు అనుభవిస్తున్న యువతీ.. యువకులకు ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రంగారెడ్డి జిల్లా ఉపాధి కార్యాలయం 29న జాబ్మేళా నిర్వహించనున్నది.…
జీవీకే – ఈఎంఆర్ఐ సంస్థలో ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ (ఈఎంఈ) పోస్టుల భర్తీకి 29న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు సంస్థ ప్రాంతీయ మేనేజర్ ఎంఏ ఖలీద్ ఒక ప్రకటనలో…
మేళ్లచెర్వులో మహాశివరాత్రి జాతరను పురస్కరించుకొని స్థానిక స్వయంభు శంభులింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం నాలుగోరోజు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శివుడికి మహన్యాస రుద్రాభిషేకం, రుద్రహోమం, అర్చనలు,…
రాష్ట్ర ప్రభుత్వం కేజీ టూ పీజీ విద్య అమలులోభాగంగా నిర్వహిస్తున్న గురుకుల విద్యాలయాలు పేద విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను…
విజయవాడకు చెందిన ప్రముఖ రచయిత్రి పి. సత్యవతికి అనువాద విభాగంలో సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. 2019 సంవత్సరానికిగాను ఆమె ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. 2013 జనవరి…
ముషీరాబాద్ నియోజక వర్గంలోని భోలక్పూర్ ఇందిరానగర్లోని ముషీరాబాద్ సెట్విన్ కేంద్రంలో పదో తరగతి పాసైన బీసీ విద్యార్థినీ విద్యార్థులకు వివిధ ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణకు దరఖాస్తులను…
తెలంగాణ లాసెట్, పీజీ ఎల్సెట్ షెడ్యుల్ విడుదలైంది. ఉన్నత విద్యాశాఖ మండలి దానికి సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. మార్చి 2వ తేదీన లాసెట్, పీజీ ఎల్సెట్…