ఛాయా సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నల్గొండ మున్సిపల్ చైర్మన్

పానగల్ ఛాయా సోమేశ్వరాలయం గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి స్థానిక కౌన్సిలర్ ఆలకుంట్ల రాజేశ్వరి మోహన్ బాబు . అనంతరం…

Continue Reading →

రేపు విశాఖ వెళ్లనున్న సీఎం వైఎస్‌ జగన్‌

శారదాపీఠం వార్షికోత్సవాల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు విశాఖపట్నం వెళ్లనున్నారు. శ్రీశారదాపీఠం వార్షికోత్సవాల్లో ఆయన పాల్గొంటారని పర్యాటక శాఖా మంత్రి…

Continue Reading →

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మన్యంకొండ బ్రహ్మోత్సవాలకు సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మన్యంకొండ బ్రహ్మోత్సవాలు ఈ నెల 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు విచ్చేయాల్సిందిగా కోరుతూ మంత్రి శ్రీనివాస్‌…

Continue Reading →

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజీలు, రిజర్వాయర్లు, పంపుహౌజులను సదవకాశంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయాలి

రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకానికి అనువైన ప్రాంతాలను ఎంపిక చేసి, పర్యాటక కేంద్రాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలిరాష్ట్ర పర్యాటకాభివృద్ధిపై ప్రగతి భవన్ లో జరిగిన సమీక్ష లో సిఎం…

Continue Reading →

మేడారం జాతరకు భారీగా తరలివచ్చిన భక్తులు

మేడారం జాతరకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.. వనం జనంతో నిండిపోతున్నది. మేడారం మహాజాతరకు భక్తుల రద్దీ పెరుగుతున్నది. శుక్రవారం సుమారు 5 లక్షల మంది మేడారంలో మొక్కులు…

Continue Reading →

పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి సంబంధించి ఆయా రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన 141 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. భారతదేశం ఇచ్చే అత్యుత్తమ పురస్కారాలు పద్మవిభూషన్…

Continue Reading →

మా పాఠకులకు, శ్రేయోభిలాషులాకు, మిత్రులకు..Happy Republic Day – ఎడిటర్ – నిఘా నేత్రం న్యూస్, (వెబ్ సైట్స్)

Continue Reading →

ప్లాస్టిక్ రహిత జాతరగా…మేడారం జాతర

జాతర జరిగే అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల అమ్మకాన్ని నిషేధించి, వీలైనన్ని క్లాత్ బ్యాగులను అందుబాటులో ఉంచనున్నారు. అటవీ ప్రాంతాల్లో భారీగా చెత్తాచెదారం పోగుపడే అవకాశం…

Continue Reading →

వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర

ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో కెస్లాపూర్‌లో గ్రామంలో ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం నాగోబా జాతర వైభవంగా ప్రారంభమైంది. శుక్రవారం అర్ధరాత్రి నాగోబాకు మహాపూజలు నిర్వహించారు. మెస్రం వంశీయులతోపాటు…

Continue Reading →

ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ సప్లమెంటరీ పరీక్షా ఫలితాల విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల సప్లమెంటరీ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు కంట్రోలర్‌ ఆఫ్‌ ది ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ శ్రీరాంవెంకటేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.…

Continue Reading →