ఏప్రిల్‌ 7-19 వరకు నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు

ఏప్రిల్‌ 7వ తేదీ నుంచి 19 వరకు గ్రూప్‌ -1 మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు…

Continue Reading →

ప్రారంభమైన జాన్‌పహాడ్‌ దర్గా ఉత్సవాలు

సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జాన్‌పహాడ్‌ దర్గా ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. మూడ్రోజుల ఉర్సులో భాగంగా తొలిరోజు దర్గాలోని హజ్రత్‌ సయ్యద్‌, మొహినుద్దీన్‌ షా సమాధులను పూలు,…

Continue Reading →

ఎంసెట్‌, లాసెట్‌, పీజీ ఈసెట్‌ షెడ్యూల్‌లో మార్పులు

ఎంసెట్‌, లాసెట్‌, పీజీ ఈసెట్‌ ఎంట్రెన్స్‌ పరీక్షల షడ్యూల్‌లో మార్పులు చేసినట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి తెలిపారు.ఎంసెట్‌, లాసెట్‌, పీజీ ఈసెట్‌ ఎంట్రెన్స్‌ పరీక్షల…

Continue Reading →

22, 23న మెగా జాబ్‌మేళా..

నగరంలోని గచ్చిబౌలిలో గల నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ (నిథిమ్‌)లో ఈ నెల 22, 23 తేదీల్లో మెగా జాబ్‌ ఫెయిర్‌ను నిర్వహించనుంది.…

Continue Reading →

పుల్లూరు బండ జాతరను బ్రహ్మాండంగా నిర్వహించాలి: మంత్రి హరీష్‌

పుల్లూరు బండ జాతరను బ్రహ్మాండంగా నిర్వహించాలని మంత్రి హరీష్‌ రావు అన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని పుల్లూరు గ్రామంలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ స్వయం భూ లక్ష్మి…

Continue Reading →

చెర్వుగట్టులో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి – నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ వి.చంద్రశేఖర్‌

ఫిబ్రవరి 1 నుండి 6వ తేదీ వరకు నిర్వహించనున్న చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రణాళికబద్ధంగా ఏర్పాటుచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా సకల…

Continue Reading →

టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌)లో వివిధ పోస్టుల భర్తీకిగాను ఇటీవల నిర్వహించిన రాతపరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ…

Continue Reading →

రేపు పల్స్‌పోలియో

ఐదేండ్లలోపు చిన్నారులందరికీ చుక్కల మందు, రాష్ట్రంలో 38,36,505 మందికి పోలియో చుక్కలుపల్స్‌పోలియో కార్యక్రమాన్ని ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేండ్లలోపు పిల్లలందరికీ చుక్కల…

Continue Reading →

ఇవాళ, రేపు ఈఎన్‌టీ దవాఖానలో శస్త్ర చికిత్సల సదస్సు

ప్రభుత్వ ఈఎన్‌టీ దవాఖానలో ఇవాళ, రేపు శస్త్ర చికిత్సల సదస్సు నిర్వహిస్తున్నట్లు ఈఎన్‌టీ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శంకర్‌, చెవి, ముక్కు, గొంతు వ్యాధుల సమాఖ్య హైదరాబాద్‌…

Continue Reading →

జ్యోతిబా పూలే ఓవర్సీస్‌ విద్యానిధికి దరఖాస్తుల ఆహ్వానం

విదేశీ చదువుల కోసం ఆశగా ఎదురు చూస్తున్న బలహీన వర్గాలకు చెందిన యువతకు మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్‌ పథకం అండగా నిలువబోతున్నది. అమెరికా, ఆస్ట్రేలియా, యునైటెడ్‌…

Continue Reading →