నాగర్ కర్నూలు జిల్లా సాహిత్య సమాలోచన సదస్సు

నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని సి.ఎన్. రెడ్డి సేవా సాధన్ లో నిర్వాహచిన తెలంగాణ సాహిత్య అకాడమి, నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక సంయుక్త ఆధ్వర్యంలో నాగర్…

Continue Reading →

టీఎస్ సెట్స్-2020 నోటిఫికేషన్ విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి.

ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి టీఎస్ సెట్స్ – 2020 నోటిఫికేషన్ విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి. టిఎస్ ఈ సెట్…

Continue Reading →

రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు జన్మదినం ప్రేమ, ఆప్యాయతలను ప్రభోదిస్తాయని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో క్రిస్మస్‌…

Continue Reading →

ఈనెల 27 నుంచి భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని భద్రాచలం సీతారామ చంద్రస్వామి ఆలయంలో ఈనెల 27 నుంచి జనవరి 16 వరకు ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఆలయ ఈవో, వేదపండితులు,…

Continue Reading →

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. శ్రీవేంకటేశ్వరుడి దర్శనానికి భక్తులతో అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. వైకుంఠ వెలుపల కిలోమీటరు మేర భక్తులు బారులుతీరారు. స్వామివారి…

Continue Reading →

ఈరోజు నుంచి మొదలుకానున్న 33వ జాతీయ పుస్తక ప్రదర్శన

ఈరోజు నుంచి హైదరాబాద్ నగరంలో జాతీయ పుస్తక ప్రదర్శన మొదలవుతున్నది. దీని కోసం వివిధ, రాష్ట్రాలు, జిల్లాల నుంచి కవులు, రచయితలు, పబ్లిషర్స్, సాహితీవేత్తలు, కళా పిపాసులు…

Continue Reading →

తెలుగుయూనివర్సిటీ లో మ్యాజిక్ కోర్సులో ప్రవేశానికి గుడువు పెంపు

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో లలిత కళాపీఠం నిర్వహిస్తున్న మ్యాజిక్ సర్టిఫికెట్ కోర్సులో చేరడానికి విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఈనెల 31 వరకు స్వీకరిస్తున్నట్లు డైరెక్టర్ సామల…

Continue Reading →

రవీంద్ర భారతిలో కర్రసాము వర్క్ షాప్ లో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

మంత్రి శ్రీనివాస్ గౌడ్ రవీంద్రభారతి ప్రాంగణంలో కర్ర సాము వర్క్ షాప్ లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..మహిళలకు ఆత్మరక్షణలో మెలకువలు నేర్పించేందుకు వర్క్‌షాపును ఏర్పాటు చేయడం…

Continue Reading →