రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న విద్యా దీవెన’ పథకం అమలుకు సంబంధించి ఉన్నత విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈమేరకు ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన…
ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రజలకు శ్రీ శార్వరి నామ సంవత్సర(తెలుగు నూతన సంవత్సరాది) శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరు ఉగాది పర్వదినాన్ని ఆనందంగా జరుపుకోవాలని సీఎం…
తీపి, చేదు కలిసిందే జీవితం..కష్టం, సుఖం తెలిసిందే జీవితం..ఆ జీవితంలో ఆనందోత్సాహాలని పూయించేందుకు వస్తుంది ఉగాది పర్వదినం..మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ..శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు– ఎడిటర్,…
టీఎస్ ఎంసెట్, ఈసెట్ -2020 నోటిఫికేషన్లకు సంబంధించి దరఖాస్తుల గడువు పొడిగించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఎంసెట్ దరఖాస్తు గడువును ఏప్రిల్ 7వ తేదీ…
కరోనా మహమ్మారి రోజరోజు పెరిగిపోతుండంటంతో ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో విద్యాలయాలు, కార్యాలయాలు, బార్లు, హోటళ్లు, సినిమా హాళ్లు మొదలైనవి అన్నీ మూతపడ్డాయి.…
కరోనా ఎఫెక్ట్తో ఏప్రిల్ 4న జరగాల్సిన ఎల్ఐసీ ఉద్యోగ నియామక పరీక్షలు వాయిదాపడ్డాయి. ఏఏఓ, ఏఈ, ఏఏ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి 218 పోస్టులతో ఎల్ఐసీ నోటిఫికేషన్…
ఎంసెట్, నీట్, ఐఐటీ మెయిన్స్ విద్యార్థుల కోసం మంగళవారం నుంచి మే మూడోతేదీ వరకు టీ-సాట్ నెట్వర్క్ చానళ్లలో ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రసారంచేయనున్నట్టు టీ-సాట్ సీఈవో ఆర్…
విశాఖ జిల్లాలో తాజాగా సోమవారం నమోదైన కేసుతో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏడుకు చేరినట్లు ఆరోగ్య శాఖ సోమవారం రాత్రి విడుదల చేసిన…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పోలీస్ అధికారి కుమారుడికి కరోనా పాజిటీవ్ వచ్చింది. దీంతో అతడు కలిసిన 21 మందిని కరోనా పరీక్షల కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి…
రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకటి నుండి ఆరవ తరగతి వరకు ఇంగ్లీష్…