‘జగనన్న విద్యా దీవెన’ మార్గదర్శకాలు జారీ

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న విద్యా దీవెన’ పథకం అమలుకు సంబంధించి ఉన్నత విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈమేరకు ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన…

Continue Reading →

ప్రజలకు శ్రీ శార్వరి నామ సంవత్సర శుభాకాంక్షలు: సీఎం కేసీఆర్‌

ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు ప్రజలకు శ్రీ శార్వరి నామ సంవత్సర(తెలుగు నూతన సంవత్సరాది) శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరు ఉగాది పర్వదినాన్ని ఆనందంగా జరుపుకోవాలని సీఎం…

Continue Reading →

శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

తీపి, చేదు కలిసిందే జీవితం..కష్టం, సుఖం తెలిసిందే జీవితం..ఆ జీవితంలో ఆనందోత్సాహాలని పూయించేందుకు వస్తుంది ఉగాది పర్వదినం..మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ..శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు– ఎడిటర్,…

Continue Reading →

టీఎస్‌ ఎంసెట్‌, ఈసెట్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు

టీఎస్‌ ఎంసెట్‌, ఈసెట్‌ -2020 నోటిఫికేషన్లకు సంబంధించి దరఖాస్తుల గడువు పొడిగించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఎంసెట్‌ దరఖాస్తు గడువును ఏప్రిల్‌ 7వ తేదీ…

Continue Reading →

ఏపీలో 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు వాయిదా

క‌రోనా మ‌హ‌మ్మారి రోజ‌రోజు పెరిగిపోతుండంటంతో ప్ర‌భుత్వాలు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల్లో విద్యాల‌యాలు, కార్యాల‌యాలు, బార్లు, హోట‌ళ్లు, సినిమా హాళ్లు మొద‌లైన‌వి అన్నీ మూతప‌డ్డాయి.…

Continue Reading →

ఎల్‌ఐసీ ప్రిలిమ్స్‌ పరీక్ష వాయిదా

కరోనా ఎఫెక్ట్‌తో ఏప్రిల్‌ 4న జరగాల్సిన ఎల్‌ఐసీ ఉద్యోగ నియామక పరీక్షలు వాయిదాపడ్డాయి. ఏఏఓ, ఏఈ, ఏఏ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి 218 పోస్టులతో ఎల్‌ఐసీ నోటిఫికేషన్‌…

Continue Reading →

ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి టీ-సాట్‌లో పాఠాలు

ఎంసెట్‌, నీట్‌, ఐఐటీ మెయిన్స్‌ విద్యార్థుల కోసం మంగళవారం నుంచి మే మూడోతేదీ వరకు టీ-సాట్‌ నెట్‌వర్క్‌ చానళ్లలో ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రసారంచేయనున్నట్టు టీ-సాట్‌ సీఈవో ఆర్‌…

Continue Reading →

ఏపీలో 7కు చేరిన పాజిటివ్‌ కేసులు

విశాఖ జిల్లాలో తాజాగా సోమవారం నమోదైన కేసుతో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఏడుకు చేరినట్లు ఆరోగ్య శాఖ సోమవారం రాత్రి విడుదల చేసిన…

Continue Reading →

పోలీస్‌ అధికారి కొడుకుకు కరోనా పాజిటివ్‌

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పోలీస్‌ అధికారి కుమారుడికి కరోనా పాజిటీవ్‌ వచ్చింది. దీంతో అతడు కలిసిన 21 మందిని కరోనా పరీక్షల కోసం హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి…

Continue Reading →

ఇంగ్లీష్‌ మీడియంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు

రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకటి నుండి ఆరవ తరగతి వరకు ఇంగ్లీష్…

Continue Reading →