ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 192 దేశాలకు కరోనా మహమ్మారి విస్తరించింది. కరోనా బాధితుల సంఖ్య 3.36 లక్షల మందికి పైగా నమోదు కాగా, 14,641 మంది…
కరోనా వ్యాప్తిని నియంత్రించే చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి 31 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం(మార్చి 23) రోజున…
దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉన్నది. మొత్తం 22 రాష్ర్టాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఉదయానికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 324కు…
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్నప్పటికీ కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆ మహమ్మారికి దారులు తెరుస్తున్నారు. చేతిపై హోమ్ క్వారంటైన్ స్టాంపులు వేసినా కొందరు జనం మధ్య…
ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు ఇంట్లోనే జనతా కర్ఫ్యూతో కరోనాకు చరమగీతం లేకుంటే మూడో దశలో అల్లకల్లోంకరోనా.. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు…
తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 2020-21 విద్యా సంవత్సరంలో ప్రవేశాల గడువును ఈ నెల 28వ తేదీ వరకు పెంచామని మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్ వెల్లడించారు. ఆ…
కరోనా మహమ్మారి మనదేశంలోనూ తీవ్రమవుతున్నది. ఈ నేపథ్యంలో వైరస్ లక్షణాల గురించి తెలుసుకోవడం అత్యంత ముఖ్యం. రోజువారీగా వైరస్ లక్షణాలు ఎలా వృద్ధి చెందుతాయో సింగపూర్ వైద్య…
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా పదవ తరగతి పరీక్షలు వాయిదా వేయాలని శుక్రవారం నాడు హైకోర్టు ఆదేశించింది. కాగా శనివారం నాడు జరగాల్సిన పరీక్ష మాత్రం…
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆర్జిత సేవలను ఈ నెల 31వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు దేవాలయ ఈవో ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం…
వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ హైదరాబాద్ ఆధ్వర్యంలో వెనుకబడిన తరగతుల, సంచార జాతులకు చెందిన నిరుద్యోగులైన యువతి, యువకులకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు బుధవారం ప్రకటనలో…