తెలంగాణలో ఒక్కరికి కూడా కరోనా సోకలేదు – మంత్రి ఈటెల రాజేందర్‌

తెలంగాణలో ఐదు కరోనా కేసులు నమోదయ్యాయని, అందరూ విదేశాల నుంచి వచ్చినవారేనని మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. విదేశాలకు వెళ్లివచ్చిన వారికి మాత్రమే కరోనా సోకిందని పేర్కొన్నారు.…

Continue Reading →

భద్రాద్రి సీతారాముల కల్యాణానికి భక్తులు రావొద్దు

భద్రాద్రి సీతారాముల కల్యాణానికి దేశ వ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతుంటారు. ముందుగానే కల్యాణం టికెట్లు బుకింగ్ జరుగుతుంటుంది. కానీ ఈసారి రామయ్య కల్యాణాన్ని తిలకించే అదృష్టం…

Continue Reading →

మేళ్ళ చెరువులో వైభ‌వంగా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి క‌ళ్యాణం

సూర్యాపేట జిల్లా మేళ్ళ చెరువులోని మై హోమ్స్ సంస్థ మ‌హా సిమెంట్స్ ఆవ‌ర‌ణ‌లోని శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి క‌ళ్యాణం అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. అతిథులు, అనేక మంది…

Continue Reading →

ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లు మూసివేత..

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని హాస్టళ్లు, మెస్‌లను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కరోనా ప్రభావంతో ఈ నెల 31వ తేదీ వరకు విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు…

Continue Reading →

దేవాలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి: మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత దేవాలయాల అభివృద్ధికి, భక్తుల వసతి, ఇతర సౌకర్యాల కోసం ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు.…

Continue Reading →

మనిషి శరీరంపై కరోనా ప్రభావం చూపించేది ఇలా…

కరోనా మన శరీరంపై ఎలా ప్రభావం చూపిస్తుందో ప్రముఖ జర్నల్‌ లాన్సెట్‌ తాజా సంచికలో ఒక నివేదిక ప్రచురించింది. ఆ నివేదిక ప్రకారం ఈ వైరస్‌ సోకిన…

Continue Reading →

తిరుమలలో నేరుగా దర్శనానికి అనుమతి – టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌

కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండే పద్ధతికి స్వస్తికరోనా వ్యాప్తి నేపథ్యంలో టీటీడీ జాగ్రత్తలు తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు 17వ తేదీ మంగళవారం నుంచి టైంస్లాట్‌ టోకెన్లు…

Continue Reading →

ఈనెల 31 వరకు విద్యాసంస్థలకు సెలవులు

షెడ్యూల్‌ ప్రకారం టెన్త్‌ పరీక్షలుకరోనా వైరస్‌ విస్తరిస్తున్న కారణంగా తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 31 వరకు విద్యాసంస్థలకు సెలవులు…

Continue Reading →

శ్రీరామనవమి వేడుకలపై మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సమీక్ష

శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే భ‌ద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ వేడుక‌ల‌ను విజయవంతం చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని దేవాదాయ శాఖ మంత్రి…

Continue Reading →

సబ్‌ ఇంజనీరింగ్‌ పోస్టుల భర్తీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

సబ్‌ ఇంజనీరింగ్‌ పోస్టుల భర్తీకి హైకోర్టు గురువారం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ట్రాన్స్‌కోలో 380 మంది సబ్‌ ఇంజనీర్‌ పోస్టులకు అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు…

Continue Reading →