రంగారెడ్డి జిల్లా పరిధిలోని 5 మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో, 9 మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ…
రాజేంద్రనగర్లోని బ్యాంకర్ల గ్రామీణ, ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ (బైరెడ్)లో నిరుద్యోగ యువకులకు 40రోజుల పాటు వృత్తి విద్యా కోర్సులపై ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఏప్రిల్…
హైదరాబాద్ నగరంలోని ఎస్సీ నిరుద్యోగ యువతకు పలు కోర్సులలో శిక్షణ పొందుటకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు. డాటా ఎంట్రీ ఆపరేటర్, రిటైర్ సేల్స్ అసోసియేట్,…
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ హోలీ పండుగ దేశ ప్రజల్లో…
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంగుల పండుగను సంతోషంగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు…
నేటి నుంచి భద్రాద్రి రామయ్య కళ్యాణ వేడుక పనులు అంగరంగ వైభవంగా ప్రారంభమవనున్నాయి. ఆలయంలోని చిత్రకూట మండపంలో తలంబ్రాలు కలిపే కార్యక్రమంతో కళ్యాణ పనులు ఆరంభమవుతాయి. 150…
జలమండలిలో 93 మేనేజర్ ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జలమండలిలోని ఇంజినీరింగ్ విభాగాల్లో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో 79, మెకానికల్…
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నగరా మోగడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు జరగాల్సిన పదో…
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని నిరుద్యోగులైన యువతి,యువకులు వివిధ స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ పొందేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి బి.బలరామారావు తెలిపారు. 18…
టీఎస్ ఐసెట్-2020 షెడ్యూల్ను కన్వీనర్ ప్రొఫెసర్ రాజిరెడ్డి, కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ పురుషోత్తం విడుదల చేశారు. ఈ నెల 9 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు.…