ఇవాళ మేడారం జాతరకు సీఎం కేసీఆర్‌

మేడారం జాతరను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం సందర్శించనున్నారు. ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌ ద్వారా మేడారం చేరుకొని సమ్మక్క, సారలమ్మ తల్లులను దర్శించుకొని…

Continue Reading →

వ‌న‌దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకున్న మంత్రులు అల్లోల‌, త‌ల‌సాని

గిరిజ‌నుల కుంభ‌మేళా మేడారం మ‌హా జాత‌ర రెండ‌వ రోజు కొన‌సాగుతోంది. ఇవాళ అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, ప‌శుసంవ‌ర్ధ‌క‌, సినిమాటోగ్రఫీ…

Continue Reading →

తెలంగాణ సాహిత్య అకాడమి వెబ్ సైట్ ప్రారంభం

హైదరాబాద్ రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో తెలంగాణ సాహిత్య అకాడమీ వెబ్ సైట్ ను తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్‌ బీసీ గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడిన తరగతుల గురుకుల జూనియర్‌ కాలేజీ (ఎంజేపీఏపీ బీసీఆర్‌జేసీ)ల్లో ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది.…

Continue Reading →

భక్తిశ్రద్ధలతో అగ్ని గుండాల మహోత్సవం

చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థాన కల్యాణ మండపం ఎదుట మంగళవారం తెల్లవారుజామున అగ్ని గుండాల మహోత్సవం భక్తిశ్రద్ధలతో సాగింది. శివ సత్తుల నాట్య విన్యాసాలు, ఆటపాటలు…

Continue Reading →

నల్లగొండ జిల్లా చెర్వుగట్టులో అగ్నిగుండాలు

నల్లగొండ జిల్లాలో చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం నార్కెట్‌పల్లి-అద్దంకి రహదారిపై కొలువై ఉన్న శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరస్వామివారి బ్రహోత్సవాలు ఈ…

Continue Reading →

బీసీ కవితా సంకలనం పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్ రవీంద్రభారతిలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో తెలంగాణ భాషా చైతన్య సమితి ఆధ్వర్యంలో జరిగిన బీసీ కవితా సంకలనం పుస్తకావిష్కరణ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్…

Continue Reading →

జహంగీర్ పీర్ ను సందర్శించిన మంత్రి హారీష్ రావు

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని జహంగీర్ పీర్ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు సందర్శించారు.ఈ క్రమంలో జహంగీర్ పీర్ కు చాదర్ ను…

Continue Reading →

నల్లగొండ జిల్లా చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన శాసన…

Continue Reading →

ఛాయా సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నల్గొండ మున్సిపల్ చైర్మన్

పానగల్ ఛాయా సోమేశ్వరాలయం గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి స్థానిక కౌన్సిలర్ ఆలకుంట్ల రాజేశ్వరి మోహన్ బాబు . అనంతరం…

Continue Reading →