ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో కెస్లాపూర్లో గ్రామంలో ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం నాగోబా జాతర వైభవంగా ప్రారంభమైంది. శుక్రవారం అర్ధరాత్రి నాగోబాకు మహాపూజలు నిర్వహించారు. మెస్రం వంశీయులతోపాటు…
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల సప్లమెంటరీ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాంవెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.…
ఏప్రిల్ 7వ తేదీ నుంచి 19 వరకు గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు…
సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జాన్పహాడ్ దర్గా ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. మూడ్రోజుల ఉర్సులో భాగంగా తొలిరోజు దర్గాలోని హజ్రత్ సయ్యద్, మొహినుద్దీన్ షా సమాధులను పూలు,…
ఎంసెట్, లాసెట్, పీజీ ఈసెట్ ఎంట్రెన్స్ పరీక్షల షడ్యూల్లో మార్పులు చేసినట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు.ఎంసెట్, లాసెట్, పీజీ ఈసెట్ ఎంట్రెన్స్ పరీక్షల…
నగరంలోని గచ్చిబౌలిలో గల నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ (నిథిమ్)లో ఈ నెల 22, 23 తేదీల్లో మెగా జాబ్ ఫెయిర్ను నిర్వహించనుంది.…
పుల్లూరు బండ జాతరను బ్రహ్మాండంగా నిర్వహించాలని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని పుల్లూరు గ్రామంలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ స్వయం భూ లక్ష్మి…
ఫిబ్రవరి 1 నుండి 6వ తేదీ వరకు నిర్వహించనున్న చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రణాళికబద్ధంగా ఏర్పాటుచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా సకల…
తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ ఎస్పీడీసీఎల్)లో వివిధ పోస్టుల భర్తీకిగాను ఇటీవల నిర్వహించిన రాతపరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ…
ఐదేండ్లలోపు చిన్నారులందరికీ చుక్కల మందు, రాష్ట్రంలో 38,36,505 మందికి పోలియో చుక్కలుపల్స్పోలియో కార్యక్రమాన్ని ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేండ్లలోపు పిల్లలందరికీ చుక్కల…