ప్రభుత్వ ఈఎన్టీ దవాఖానలో ఇవాళ, రేపు శస్త్ర చికిత్సల సదస్సు నిర్వహిస్తున్నట్లు ఈఎన్టీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్, చెవి, ముక్కు, గొంతు వ్యాధుల సమాఖ్య హైదరాబాద్…
విదేశీ చదువుల కోసం ఆశగా ఎదురు చూస్తున్న బలహీన వర్గాలకు చెందిన యువతకు మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ పథకం అండగా నిలువబోతున్నది. అమెరికా, ఆస్ట్రేలియా, యునైటెడ్…
జీశాట్ – 30 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. ప్రెంచ్ గయానా నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. భారత్కు చెందిన శక్తివంతమైన సమాచార ఉపగ్రహం జీశాట్ – 30…
రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్ల అనుమతుల ప్రక్రియను ఇకనుంచి ఆన్లైన్లో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్రెడ్డి ఆదేశాలు జారీచేశారు. వెంటనే తగిన చర్యలు చేపట్టాలని…
రాష్ట్రవ్యాప్తంగా కానిస్టేబుల్ అభ్యర్థుల శిక్షణ ఈ రోజు నుంచి మొదలుకానుంది. మొత్తం 16,925 మంది కానిస్టేబుళ్లలో తొలుత సివిల్ అభ్యర్థులకు శిక్షణ ప్రక్రియ ప్రారంభం కానున్నదని అధికారులు…
కేరళలోని శబరిమలలో సంక్రాంతి రోజున అయ్యప్ప స్వామి భక్తులకు మకరజ్యోతి దర్శనమిచ్చింది. పొన్నాంబల మేడు పైనుంచి దర్శనమిచ్చిన మకరజ్యోతిని అయ్యప్ప మాలధారులు, భక్తులు దర్శించుకున్నారు. మకరజ్యోతి దర్శన…
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సుఖసంతోషాలతో జరుపుకునే పండుగకు మన సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉందన్నారు గవర్నర్. ప్రాచీన,…
రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రజల జీవితంలో నిత్యం కాంతులు విరజిల్లేలా దేవతలు దీవించాలి. ప్రజలంతా సంతోషంగా సంక్రాంతి జరుపుకోవాలి. ప్రతి ఇంటా…
నిఘా నేత్రం వెబ్ సైట్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్ ఓఎస్డీ, కవి, గాయకులు దేశపతి శ్రీనివాస్ గారు. ఈ సందర్భంగా దేశపతి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ…